Home » dmk
లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్,బీజేపీయేతర కూటమికి ఎలాంటి అవకాశాలు లేవని డీఎంకే చీఫ్ స్టాలిన్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రాంతీయ పార్టీల సమాఖ్య కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన మరుసటి రోజే స
డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. చెన్నైలోని అళ్వార్ పేటలోని స్టాలిన్ నివాసంలో ఇవాళ(మే-13,2019) వీరి భేటీ జరిగింది. సమావేశంలో డీఎంకే సీనియర్ నాయకులు దురైమురుగన్, టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ ఎస్ తరపు�
ఖతార్ లోని దోహాలో గత వారం జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 2019లో మహిళల 800మీటర్ల పరుగు పందెంను 2నిమిషాల 70 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించిన తమిళనాడుకి చెందిన గోమతి మరిముత్తుకి AIADMK రూ.15లక్షల రివార్డ్ ను ప్రకటించింది. Also Read : నేను మ�
దేశ వ్యాప్తంగా లోక్ సభ రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. వేసవికాలం రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు ఓట్లు వేసేందుకు ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా క్యూ కట్టారు. ఈ క్రమంలో కర్ణాటక సీఎం కుమార్ స్వామి..భా�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్షిణాదిలోని అన్నీ పార్టీలకు మద్దతుగా రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కర్నాటకలోని జేడీఎస్కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన చంద్రబాబు.. ఇవాళ(ఏప్రిల్ 16) తమిళనాడులోని డీఎంకేకు మద్దుతగ�
చెన్నై: మొదటి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నవేళ తమిళనాడులో భారీ ఎత్తున నగదు పట్టుబడింది. తమిళనాడు లోని వేలూరు జిల్లా కాట్పాడిలో ఐటీ అధికారులు సోదాలు జరిపి ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు. డీఎంకే కోశాధికారి దురై మురుగన్ కు
సార్వత్రిక ఎన్నికలు ముందుకొస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు పోత్తులు, ఎత్తులు వేస్తూ రాజకీయాలను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణాదిలో బలమైన పార్టీగా ఉన్న డీఎంకే తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నిర్ణయాలు తీస�
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాల్లో పొత్తుల రాజకీయాలు ఊపందుకున్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ-పీఎంకేల మధ్య పొత్తు కుదిరిన 24గంటల్లోనే కాంగ్రెస్-డీఎంకేల మధ్య పొత్తు ఖరారైంది. కాంగ్రెస్ తో పొత్తుపై బుధవారం(ఫి�
ఢిల్లీ:ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి విద్యా ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం బుధవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. కేంద్రమంత్రి థావర్ చంద్ గెహ్లాట్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడుతూ &n