Home » dmk
తమిళనాడు డీఎంకే నాయకురాలు, లోక్ సభ ఎంపీ కనిమొళి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చిన కనిమొళిని భద్రతా చర్యలో భాగంగా.. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కు (సీఐఎస్ఎఫ్) చెందిన ఒక మహిళా అధికారి తనిఖీ చేశారు. ఈ సంద�
తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకే.. నటుడు-రాజకీయ నాయకుడు రజినీకాంత్ ను ఆలోచించి మాట్లాడాలని సూచించింది. పెరియార్ రామసామీ పై చేసిన కామెంట్లు విమర్శలకు దారి తీస్తున్న తరుణంలో ఈ సూచనలు చేసింది. రజినీ.. ఆయన చేసిన కామెంట్లలో తప్పులేదని తాను క్షమా�
తమిళనాడు రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ విజయం సాధించారు. దీనికి సంబంధించిన పత్రాన్ని ఎన్నికల అధికారులు అందచేశారు. స్థానిక సంస్థ పదవికి ఎన్నికైన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. DMK పార్టీకి సంబంధించిన టిక�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చెన్నైలో ర్యాలీ నిర్వహించిన డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ తో సహా ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులతో పాటు వేలాది మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా సోమవారం ర్యాలీ నిర్వహించి�
ప్రశాంత్ కిషోర్ ఈసారి తమిళనాడులో స్టాలిన్ ను అందలమెక్కించడానికి సిద్ధమవుతున్నారు. 2021లో జరిగే ఎన్నికల్లో డిఎంకె విజయం కోసం పని చేయడానికి ఒప్పందం
తమిళనాడులో 2 అసెంబ్లీ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే ముందంజలో ఉంది. గతంలో మంచి జోరుమీదున్న డీఎంకేకు ఈ ఉప ఎన్నికల్లో బ్రేక్ పడింది. రాష్ట్రంలోని నంగునేరి, విక్రవండి అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరిగాయ
సెప్టెంబర్ 14 హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశమంతా ఒకే భాష ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశం భి�
లోక్ సభ ఎన్నికల అనంతరం దేశంలో రాజకీయ సమీకరణల్లో పెను మార్పులు రాబోతున్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా థర్ట్ ఫ్రంట్ కోసం యత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్కు సోనియాగాంధీ నుంచి ఆ
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొద్ది రోజుల్లో రానుండడంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కూటమి రాజకీయాలు ఊపందుకున్నాయి. చెన్నైలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కలిసిన మరుసటి రోజే… డీఎంకే దూతగా
ఏపీ సీఎం చంద్రబాబుతో తమిళనాడు డీఎంకే నేత మురుగన్ భేటీ అయ్యారు. మే 13న తెలంగాణ సీఎం కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఎంకే పార్టీ కీలక నేత మురుగన్ చంద్రబాబుతో భేటీ కావటం ప్రధాన్యతను సంతరించుకుంది.