Home » dog
మూగ జీవాలంటే చాలా మంది ఎంతో ఇష్టాన్ని కనబర్చుతారు. అవి ఆపదలో ఉన్న సమయంలో ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతుంటారు. అటువంటి ఘటనకు సంబంధించిన వీడియోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మూగ జీవాలను నిజంగా కాపాడాలనుకున్న వారు ఎంతటి సాహసానికైనా త�
ఒక వ్యక్తి పెంచుకుంటున్న కుక్క తెగ నచ్చేసింది వాళ్లకు. ఆ కుక్క కోసం చివరకు దాని యజమానినే కిడ్నాప్ చేశారు కొందరు వ్యక్తులు. కుక్కను ఇస్తేనే వదిలిపెడతామని హెచ్చరించారు.
అమెరికాలోని ఓ విమానాశ్రయంలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. విమానంలోకి లగేజ్ ను లోడ్ చేసేముందు ఓ ప్రయాణికుడి బ్యాగ్ ను స్కాన్ చేసిన సిబ్బందికి ఊహించని ఘటన ఎదురైంది. ప్రయాణికుడి లగేజ్ లో కుక్క కనిపించింది.
సదరు వ్యక్తికి చిరాకెత్తుకొచ్చి కుక్కలా మొరుగుతూ ప్రభుత్వ కార్యాలయంలోని అధికారుల చుట్టూ ఆ రేషన్ కార్డు కాగితాలతో తిరిగాడు. కార్యాలయంలో పని కాలేదు. ఒకరోజు రోడ్డు మీద ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అని గుర్తు ఉన్న కారులోని అధిరికి చూసి అతన్ని �
ఉత్తరప్రదేశ్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి రక్తం ధారలు కడుతున్నా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదు. ఓ కుక్క వచ్చి ఆ రక్తాన్నంతా నాకింది. ఈ ఘటన ఖుషీనగర్ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
పిల్లాడితో ఫుట్ బాల్ ఆడుతున్న కుక్కపిల్ల తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
పులిని నోటితో అదిమిపట్టింది ఈడ్చేసిన కుక్క
నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న కుక్కను మరో శునకం మునిగిపోకుండా కాపాడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గాబ్రియెల్ కార్నో ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ 20 లక్షల మంది వీక్షించారు.
దేశంలో ఇటీవలి కాలంలో పలు నగరాల్లో కుక్కలు మనుషుల వెంట పడి తీవ్రంగా గాయపర్చుతున్న ఘటనలు పెరిగిపోయాయి. అయితే.. తాజాగా ఓ కుక్క.. ఆవును కరిచి తీవ్రంగా గాయపర్చిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటుచేసుకుంది. ఓ ఆవు మూతిని గట్టిగా నోటితో పట్టేసి
ఓ ప్రభుత్వ ఆసుపత్రిలోని బెడ్ పై ఓ కుక్క దర్జాగా పడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ లోని రత్లాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ పార్�