Home » Dogs
లాక్ డౌన్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. లాక్ డౌన్ కారణంగా మనుషులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా వలస కూలీలు, నిరు పేదలు. ఉపాధి లేక ఆదాయం లేక తినడానికి తిండి కూడా కరువైంది. రోజంతా కష్టపడి పని చేస్తేనే వారి కడుపులు నిండుతాయి. నాలుగు వేళ్లు
భారతదేశంలో లాక్ డౌన్ అమలవుతోంది. ఏప్రిల్ 14వ తేదీ మంగళవారంతో ఈ గడువు ముగియబోతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏం చెబుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంటోంది. కేసులు అధికమౌతుండడంతో లాక్ డౌన్ కంటిన్యూ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే..లాక్ డౌన్
చైనాలోని షెంజన్ నగరం పిల్లులు, కుక్కలు తినడాన్ని నిషేదించింది. కరోనా వైరస్ నేపథ్యంలో సైంటిస్టులకు ఓ అనుమానం వచ్చింది. జంతువుల నుంచే మనుషులకు వచ్చిందా అని భావిస్తున్నారు. ఇప్పటివరకూ చైనాలో బయటపడ్డ ఇన్ఫెక్షన్లన్నీ వూహాన్ లోని గబ్బిలాలు, పామ
ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చైనీయులపై ఫైర్ అయ్యాడు. చైనీయుల ఆహారపు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ దాదాపు 3వేల మంది ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. మృతుల్లో 99శాతం చైనాలోనే నమోదయ్యాయి. వందలాది మనుషుల ప్రాణాలు తీసిన కరోనా వైరస్ ఇప్పుడు పెంపుడు జంతుల్లోకి వచ్చి వాటి ద్వారా వాటిని పెంచుకునేవాళ్లకు కూడా సోకుతుంద�
హమ్మయ్య ట్రంప్ వెళ్లిపోయాడని ఊపిరిపీల్చుకున్న ఆవులు, కుక్కలు.. ఎప్పటిలాగే.. రోడ్లపైకి
చైనా దేశాన్ని కోవిడ్ – 19 కబళించి వేస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది మృతి చెందుతున్నారు. వేలాది సంఖ్యలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్పై తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. వైరస్ బారిన పడుకుండా ఉండేందుకు తగిన జాగ్ర
రక్తదానం చేసి ఓ ప్రాణాన్ని కాపాడొచ్చనే సంగతి అందరికీ తెలుసు. మనుషుల్లో రక్త బదిలీ జరిగినట్లు కుక్కల్లో, పిల్లుల్లోనూ చేయొచ్చంట. ఈ విషయం తెలియక జంతు ప్రేమికులు ఎందరో వారి కుక్కలు, పిల్లుల ప్రాణాలు కోల్పోతున్నారు. అనీమియా లాంటి వ్యాధులు, కార్