Home » donald trump
యునైటెడ్ స్టేట్స్లో కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య ఒక మిలియన్ దాటింది. మరణాలు దాదాపు 59,000 వరకు పెరిగాయి. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు, దేశాలు కరోనా కేసులు, మరణాల మధ్యనే తమ ఆర్థిక వ్యవస్థలను తిరిగి తెరిచే ప్రక్రియను ప్రారంభించాయి. ‘బాధితుల
మీడియా మీద మరోసారి విరుచుకుపడ్డారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా తనను కఠినంగా పనిచేసే ప్రెసిడెంట్ అని అంటారు. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయంట. పదవీ కాలంలో ఆయన పనిచేసినంతగా చరిత్రలో మరెవ్వరూ చేయలేదన�
అమెరికాలో విదేశీయులకు అనుమతి లేదంటూ అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయంతో భారతీయ అమెరికన్లలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. ఇమిగ్రేషన్ను రద్దు చేయడానికి స
ఇటీవల చేసిన స్టడీ ఆధారంగా మరోసారి ప్రధాని నరేంద్ర మోడీనే ఫేస్బుక్లో టాప్ లీడర్గా నిలిచారు. పీఎం మోడీ పర్సనల్ పేజి మీద 45 మిలియన్ లైకులు ఉన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ఇందులో సగం వెనుకబడి ఉన్నారు. కేవలం 27 మిలియన్ లైకులతో సెకండ్ పొజిషన్ లో ఉన్�
యావత్ ప్రపంచాన్ని వణకిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం లాక్ డౌన్ అని ప్రపంచంలోని అన్ని దేశాలు ముక్త కంఠంతో చెప్పాయి. అంతేకాదు లాక్ డౌన్
కరోనావైరస్ మూలాన్ని పరిశోధించడానికి వుహాన్లోకి ఒక అమెరికన్ బృందాన్ని అనుమతించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్ను చైనా సోమవారం తీవ్రంగా తిరస్కరించింది. తాము కోవిడ్ -19 బాధితులమేనని, నేరస్థులకాదని చైనా స్పష్టం చేసిం�
అమెరికాలో కరోనా వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. 2 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. తిండి కూడా దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం ఉచితంగా అందించే ఫుడ్ బ్యాంకుల కోసం గంటల కొద్ది అమెరికన్లు క్యూలో నిలబడుతున్న పరిస్థ�
కరోనా వైరస్ ప్రభావిత దేశాలకు భారతదేశం యాంటీ మలేరియా డ్రగ్ ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’ను సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా 55 దేశాలకు HCQ మందును సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాణిజ్య ప్రాతిపదికన మలేరియా నిరోధక మందు హైడ్రాక్సీక్లోరోక్విన్�
కరోనా మహమ్మారి గురించి కమ్యూనిస్ట్ దేశం దాచి ఉంచిన నిజాల కారణంగా అంతకంతే అనుభవించి తీరుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. గతేడాది వూహాన్ లో పుట్టిన వైరస్.. అంతర్జాతీయంగా ఎంత పెను బీభత్సం సృష్టిస్తుందో తెలిసిందే. లక్షా 22వేల 753మందిపై వైరస్ ప్రభావ
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18లక్షల 53వేల మంది కరోనా బారిన పడ్డారు.