Home » donald trump
ప్రధాని నరేంద్ర మోడీ తనకెంతో ఇష్టమైన ఐప్యాడ్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్ హౌస్లో ట్రంప్కు ఆతిథ్యమిచ్చిన మోడీ.. అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై అపోహాలను తొలగించేందుకు వీలుగ�
హమ్మయ్య ట్రంప్ వెళ్లిపోయాడని ఊపిరిపీల్చుకున్న ఆవులు, కుక్కలు.. ఎప్పటిలాగే.. రోడ్లపైకి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ భారత్ ట్రిప్ విజయవంతంగా ముగిసింది. భారత్ పర్యటనను ముగించుకుని ట్రంప్ తన కుటుంబంతో కలిసి అమెరికాకు తిరిగిపయనమయ్యారు. భారత పర్యటనలో ట్రంప్, ఆయన సతీమణి మలానియా ట్రంప్, ఇవాంకా ట్రంప్ ఆమె భర్త అందరూ క�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. భారత పర్యటన ముగించుకున్న ట్రంప్.. అమెరికాకి తిరుగు పయనం అయ్యారు. మంగళవారం(ఫిబ్రవరి
రాకరాక భారత్ వచ్చిన ఆప్త మిత్రుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటపడి వడ్డించిన వెజ్ వంటకాలు ఒకటి కూడా ట్రంప్ దంపతులు ముట్టలేదట. కానీ, ట్రంప్ కోసం ప్రత్యేకమైన వంటకాలను సిద్ధం చేశారు. ట్రంప్ నచ్చిన మాంసాహా�
తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ(ఫిబ్రవరి-25,2020)రాత్రి ఘనమైన విందు ఏర్పాటు చేశారు. కోవింద్ విందులో పాల్గొనేందుకు సతీమణితో కలిసి రాష్ట్రపతి భవన్ కు చేరుకు�
ఢిల్లీకి రెండు ముఖాలు: ఆందోళనలు, ఘనమైన ఆతిథ్యాలు.. ఇలాంటి పరిస్థితి ఢిల్లీకి ఎప్పుడూ ఎదురుకాలేదు. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ కోసం వేలాది మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ తయారైంది. 20కిలోమీటర్ల ఈ హైసెక్యూరిటీ జోన్ లో ట్రంప్ కోసం రెడ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవ రోజు భారత్ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ ను సందర్శించారు. రాజ్ ఘాట్లో మహాత్మాగాంధీకి ట్రంప్ దంపతులు నివాళులర్పించారు. అనంతరం రాజ్ ఘాటల్ లో ట్రంప్ తన భార్య మెలనియాతో కలిసి ఓ మొక్కను నాటారు.
రాష్ట్రపతి భవన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్కు చేరుకున్న ట్రంప్ దంపతులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని నరేంద్ర మోడీ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ట్రంప్ త్రివ
మొగల్ చక్రవర్తి కట్టించిన 17వ శతాబ్ది అద్భుతం తాజ్మహల్ను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సందర్శించారు. కుటుంబసమేతంగా భారత్ కు వచ్చిన ఆయన.. గైడ్ సహాయంతో తాజ్మహల్ పరిసరాలు తిరిగి అక్కడ ఫొటోలు దిగారు. ఆయనతో పాటు నితిన్ కుమార్ అనే భారత గై�