Home » donald trump
ట్రంప్ టూర్పై ఉగ్ర దళాలు కన్నేశాయా..? భారీగా విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నాయా..? ఔనంటూ.. సమాధానంగా హెచ్చరికలు జారీ చేసింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ.
వచ్చేది ఎవరు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రాకరాక ఇండియాకు వస్తున్నారు. ఏర్పాట్లు మాములుగా ఉంటే సరిపోదు కదా.. ఆయన హైప్రొఫైల్ కు తగ్గట్టుగా ఉండాలి.. అందులోనూ అగ్రరాజ్యానికి అధ్యక్షుడు కదా.. అందుకే రెడ్ కార్పెట్ రెడీ చేసింది గుజరాత్ రాష�
అగ్ర రాజ్యాధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24-25 తేదీల్లో భారత్ లో పర్యటించబోతున్నారు. ట్రంప్ కు ఘన స్వాగతం పలకటానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్ భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ�
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. కోసం ప్రధాని మోడీ ఒక స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారట. ఈ విషయాన్ని ట్రంప్ వైట్ హౌజ్లో బహిరంగంగా వెల్లడించారు. తన మిత్రుడు మోడీ దాదాపు 1.25లక్షల మందిని నా ప్రసంగం వినేందుకు అహ్మదాబాద్ స్డేడియం సిద్ధం చే
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటించనున్నారు. ఈ నెల (ఫిబ్రవరి 24-25) తేదీల్లో భారత్ లో ట్రంప్ పర్యటించనున్నట్టు వైట్ హౌస్ మంగళవారం (ఫిబ్రవరి 11, 2020) ఒక ప్రకటనలో వెల్లడించింది. అధ్యక్షుడు @realDonaldTrump & @FLOTUS ఫిబ్రవరి 24-25 తేదీల్లో ఇండియాలో పర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు రోజులు భారత్లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 23 నుంచి అహ్మదాబాద్లో జరుగబోయే ఇండియన్ వెర్షన్ ప్రధాని నరేంద్ర మోడీ ‘హౌడీ మోడీ’ షోలో ట్రంప్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్, ఢిల్లీ, అగ్రా ప్రాంతాల�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కశ్మీర్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్, భారత్ మధ్య జరుగుతున్న వివాదాలను పరిశీలిస్తున్నామని ట్రంప్ చెప్పారు. అవసరమైతే.. కశ్మీర్ వివాదం విషయంలో పాకిస్తాన్, భారత్ కు సాయం చేస్తా
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. ఇరాన్ను మాటలు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా ఖమైనీని టార్గెట్ చేసుకుని విమర్శలు సంధించారు. ‘మాటలు జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. ‘ఇరాన్ అధికారుల్లో
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అవిశ్వాస తీర్మానం భయపెడుతోంది. డొనాల్డ్ ట్రంప్ను దిగువ సభ అభిశంసించిన సంగతి తెలిసిందే. సెనేట్లోనూ అభిశంసన
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరిలో భారత్కు రావాలని ప్లాన్ చేస్తున్నాడు. తొలి సారి భారత్ లో పర్యటించాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, ఎన్నార్సీ వంటి వ్యవహారాలు ముగిసిన తర్వాత పర్యటన ఉండనుందట