donald trump

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత టూర్‌పై జైషే ఉగ్రవాదుల గురి

    February 17, 2020 / 04:57 AM IST

    ట్రంప్‌ టూర్‌పై ఉగ్ర దళాలు కన్నేశాయా..? భారీగా విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నాయా..? ఔనంటూ.. సమాధానంగా హెచ్చరికలు జారీ చేసింది జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ.

    ట్రంప్ 3 గంటల పర్యటనకు రాష్ట్రంలో రూ. 100 కోట్లు ఖర్చు!

    February 15, 2020 / 02:16 PM IST

    వచ్చేది ఎవరు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రాకరాక ఇండియాకు వస్తున్నారు. ఏర్పాట్లు మాములుగా ఉంటే సరిపోదు కదా.. ఆయన హైప్రొఫైల్ కు తగ్గట్టుగా ఉండాలి.. అందులోనూ అగ్రరాజ్యానికి అధ్యక్షుడు కదా.. అందుకే రెడ్ కార్పెట్ రెడీ చేసింది గుజరాత్ రాష�

    50 వేల మంది ప్రజలు…22 కిలోమీటర్లు …ట్రంప్, మోడీ రోడ్ షో

    February 15, 2020 / 02:02 PM IST

    అగ్ర రాజ్యాధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఫిబ్రవరి 24-25 తేదీల్లో భారత్ లో పర్యటించబోతున్నారు. ట్రంప్ కు ఘన స్వాగతం పలకటానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్ భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ�

    ట్రంప్ ముచ్చట తీర్చేందుకు అహ్మదాబాద్ స్టేడియం రెడీ చేస్తున్న మోడీ

    February 12, 2020 / 05:23 AM IST

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. కోసం ప్రధాని మోడీ ఒక స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారట. ఈ విషయాన్ని ట్రంప్ వైట్ హౌజ్‌లో బహిరంగంగా వెల్లడించారు.  తన మిత్రుడు మోడీ దాదాపు 1.25లక్షల మందిని నా ప్రసంగం వినేందుకు అహ్మదాబాద్ స్డేడియం సిద్ధం చే

    భారత్‌కు ట్రంప్ వచ్చేది ఈ తేదీల్లోనే!

    February 11, 2020 / 04:09 AM IST

    అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నెల (ఫిబ్రవరి 24-25) తేదీల్లో భారత్ లో ట్రంప్ పర్యటించనున్నట్టు వైట్ హౌస్ మంగళవారం (ఫిబ్రవరి 11, 2020) ఒక ప్రకటనలో వెల్లడించింది. అధ్యక్షుడు @realDonaldTrump & @FLOTUS ఫిబ్రవరి 24-25 తేదీల్లో ఇండియాలో పర్

    భారత్‌లో ట్రంప్ పర్యటించే ప్రాంతాలు ఇవే

    February 8, 2020 / 01:49 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు రోజులు భారత్‌లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 23 నుంచి అహ్మదాబాద్‌లో జరుగబోయే ఇండియన్ వెర్షన్ ప్రధాని నరేంద్ర మోడీ ‘హౌడీ మోడీ’ షోలో ట్రంప్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్, ఢిల్లీ, అగ్రా ప్రాంతాల�

    సాయం చేసేందుకు సిద్ధం : కశ్మీర్ వివాదంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

    January 22, 2020 / 02:28 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కశ్మీర్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్, భారత్ మధ్య జరుగుతున్న వివాదాలను పరిశీలిస్తున్నామని ట్రంప్ చెప్పారు. అవసరమైతే.. కశ్మీర్ వివాదం విషయంలో పాకిస్తాన్, భారత్ కు సాయం చేస్తా

    ఓయ్.. ఇరాన్ మాటలు జాగ్రత్త: ట్రంప్

    January 18, 2020 / 05:56 AM IST

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. ఇరాన్‌ను మాటలు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఇరాన్‌ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా ఖమైనీని టార్గెట్ చేసుకుని విమర్శలు సంధించారు. ‘మాటలు జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. ‘ఇరాన్‌ అధికారుల్లో

    అభిశంసన హీట్ : భారత పర్యటనకు ట్రంప్ వ్యూహం

    January 14, 2020 / 03:47 PM IST

    అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను అవిశ్వాస తీర్మానం భయపెడుతోంది. డొనాల్డ్‌ ట్రంప్‌ను దిగువ సభ అభిశంసించిన సంగతి తెలిసిందే. సెనేట్‌లోనూ అభిశంసన

    టైమొచ్చింది: భారత్‌కు రానున్న ట్రంప్

    January 14, 2020 / 12:06 PM IST

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరిలో భారత్‌కు రావాలని ప్లాన్ చేస్తున్నాడు. తొలి సారి భారత్‌ లో పర్యటించాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, ఎన్నార్సీ వంటి వ్యవహారాలు ముగిసిన తర్వాత పర్యటన ఉండనుందట

10TV Telugu News