Home » Donate
కరోనా విషయంలో అమెరికా లాంటి దేశం విలవిల లాడుతుంటే… మనం సమయస్ఫూర్తితో ఎదుర్కొంటున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనాకు ధైర్యమే ఒక పెద్ద మందు అన్నారు. భూమి మీద అన్ని జీవులు ప్రకృతిని నమ్ముకొని జీవిస్తాయన్నార�
పవన్ కళ్యాణ్ అభిమానికి సీఎం జగన్ రూ.10 లక్షలు మంజూరు చేశారు. పవన్ కళ్యాణ్ అభిమాని నాగేంద్ర రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, అతనికి అత్యవసర చికిత్స చేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్వీట్ చేసింది. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ విషయాన్న�
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రేపటితో 45వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఆదివారం (అగష్టు 9, 2020) ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులంతా ప్లాస్మా దానం చేయాలని కోరారు. ప్లాస్మా దానంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చేపడుతున్న అవగాహన కార్
కరోనా బారిన పడిన ఓ ఎస్ఐకి ప్లాస్మా దానం చేసి కానిస్టేబుల్ ఔదార్యం చాటుకున్నారు. కరోనా వైరస్ సోకిన బాచుపల్లి ఎస్ఐ మహ్మద్ యూసుఫ్ కు చంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ ఆర్.సాయికుమార్ ప్లాస్మా దానం చేయడాన్ని నెటిజన్లు ప్రశంస�
తన జన్మదినం సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాను ఆరు కరోనా రెస్పాన్స్ అంబులెన్స్ లను ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే…2020, జులై 30వ తేదీ గురువారం �
తిరుమల వెంకటేశ్వరస్వామికి ఓ అజ్ఞాత భక్తుడు భూరి విరాళం అందజేశాడు. శ్రీవారికి నైవేద్యంగా 20 బంగారం బిస్కెట్లను సమర్పించాడు. శనివారం నాటి లెక్కింపులో ఈ బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. ఈ విషయాన్ని టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారి అనిల్ కుమార్ సింఘ�
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రితేష్ దేశ్ముఖ్, జెనీలియా దేశ్ముఖ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్టు వారు ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో జెనీలియా ఓ వీడియోను పోస్�
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శనివారం ఓ ట్వీట్ చేశారు. COVID-19తో పోరాడేందుకు తమ దేశం ఎప్పుడూ ముందుంటుందని ఈ క్రమంలోనే ఇండియాకు వెంటిలేటర్లు డొనేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ అన్నారు. ‘మేమెప్పుడూ ఇండియాకు, ప్రధాని నరేంద్ర మోడీక�
లాక్డౌన్ నేపథ్యంలో రక్తం దొరక్క ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, వారిని ఆదుకోవడం మన బాధ్యత అని మెగాస్టార్ చిరంజీవి పిలువునివ్వగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు స్వచ్ఛందంగా రక్త దానం చేస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో తనకు �
కరోనా వైరస్ పై భారత యుద్ధం కొనసాగుతున్న సమయంలో తన వంతు సాయం ప్రకటించారు ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్. ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కు 25కోట్లను డొనేట్ చేస్తున్నట్లు సోమవారం(మార్చి-30,2020)రాందేవ్ బాబా తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప�