Home » Droupadi Murmu
శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ సమావేశంకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు హాజరయ్యారు.
ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా జూలై 25న ఉదయం 10:14 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రపతి సచివాలయం శుక్రవారం ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్�
ఒడిశాకు చెందిన గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. పూరీ తీరంలో తనదైన శైలిలో ఓ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ద్రౌపది ముర్ముకు ఆయ�
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు బ్రేకింగ్ విక్టరీ
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉన్నయశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. రాష్ట్రపతి పదవి చేపట్టనున్న తొలి గిరిజన మహిళగా నిలిచారు. ఈ నెల 25న ఆమె రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారు.
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెండు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. రెండో రౌండ్ ముగిసే సరికి ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ము జీవితంలో విజయాలతోపాటు విషాదాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో తీవ్ర విషాదాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో తన ప్రయాణం కొనసాగించారు. దేశ అత్యున్నత పదవి కోసం పోటీలో నిలిచారు.
నేడు రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. పార్లమెంట్ భవనం రూమ్ నంబరు 63లో ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రంలోపు తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల చీఫ్ రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ ఆధ్వర్యంల�
పార్లమెంట్లో 99.18 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. ప్రజలకు నేరుగా ఎన్నుకునే అవకాశం ఉండదు. దేశ పార్లమెంట్లో ఎంపీలు, రాష్ట్రాల అసెంబ్లీల్లో శాసన సభ్యులు ఓటు వేసి, రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
‘‘రాష్ట్రపతి భవన్కు కావాల్సింది విగ్రహం (మూర్తి) కాదు. మాట్లాడగలిగే యశ్వంత్ సిన్హా మాత్రమే. కేంద్ర ప్రభుత్వ అభ్యర్థి (ద్రౌపది ముర్ము) కాదు. ఇప్పటివరకు ద్రౌపది ముర్ము ఒక్క ప్రెస్ కాన్పరెన్స్ కూడా నిర్వహించలేదు’’ అని తేజస్వి వ్యాఖ్యానించార�