Home » Droupadi Murmu
కాయిన్పై రూపీ సింబల్తో పాటు 75గా డినామినేషన్ వాల్యూ ఉండనుంది. కాయిన్ ఎగువ అంచుపై సంసద్ సంకుల్ అని దేవనగరి స్క్రిప్ట్లో, దిగువ అంచున పార్లమెంట్ కాంప్లెక్స్ ఉండనుంది.
రాజకీయ స్థిరత్వం లేని దేశాలను సంక్షోభాలు చుట్టుముడుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. అభివృద్ధిలో ఇతర దేశాలతో పోల్చితే భారత్ మెరుగైన స్థానంలో ఉందని, రాజకీయ స్థిరత్వం ఉండడం, దేశ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం
‘‘పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ (పీహెచ్ఈడీ) జూనియర్ ఇంజనీర్ అంబా సియోల్ జనవరి 4న రోహెత్ లో నిర్వహించిన స్కౌట్ గైడ్ జంబోరీలో భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాళ్లు మొక్కేందుకు యత్నించారు. రాజస్థాన్ పౌర సేవ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం పర్యటనలో మంత్రి రోజా ఆమెకు స్వాగతం పలికి దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం వీడ్కోలు పలికారు.
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలిసారి తెలంగాణ రావడంతో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైనికులు గౌరవ వందనం సమర్పించారు.
రాష్ట్రపతిగా పదవి చేపట్టిన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారిగా హైదరాబాద్ రానున్నారు. శీతాకాల విడిది కోసం ద్రౌపది ముర్ము నగరంలో సోమవారం నుంచి ఐదు రోజులపాటు బస చేస్తారు. ఈ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Droupadi Murmu In Tirumala: భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో బసచేసిన ఆమె సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారె
President Droupadi Murmu AP Tour: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ఏపీలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏపీలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను వేదిక పై నుంచే వర్చువల్ గా ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్రపతి హోదాలో తొలిసారి ర�
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదికోసం ఈనెల 28న తెలంగాణకు వస్తున్నారు. మూడు రోజులు ఇక్కడే ఉంటారు. ఢిల్లీ నుంచి 28న ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేటలోని విమానాశ్రయానికి చేరుకుంటారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి రెండు రోజులపాటు ఏపీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత ఏపీ వస్తుండటం ఇదే తొలిసారి.