Home » drugs case
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సారి ఈడీ రంగంలోకి దిగింది. చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రాణా దగ్గుపాటి, రవితేజ తోపాటు మరికొందరికి సమన్లు జారీచేసింది ఈడీ.
డ్రగ్స్ కేసులో హీరోయిన్ నైరా షా ను ముంబైలో NCB అధికారులు అరెస్ట్ చేశారు.. నైరా షా తెలుగులో ఆది సాయికుమార్ పక్కన ‘బుర్రకథ’ సినిమాలో యాక్ట్ చేసింది..
Telangana MLAs Involved in Drugs case ? : బెంగళూరు డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలూ ఈ మత్తు గబ్బులో చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న బెంగళూరు పోలీసులు.. పూర్తిస్థాయిలో �
bengaluru police served notice to hero tanish for drugs case : శాండల్ ఉడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. కర్ణాటకలో ఇటీవల సంచలనంసృష్టించిన డ్రగ్స్ కేసులో విచారణకు రావాలని హీరో తనీష్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. శనివారం మార్చి13న జరిగే విచారణకు హజరవ్వాలను తనీష్ తో పాటు మరో అ�
tollywood actress accused drugs case escapes,held, ncb custody :ముంబైలో డ్రగ్స్ పెడ్లర్లతో పట్టుబడ్డ టాలివుడ్ నటి శ్వేతా కుమారి సోమవారం ఉదయం హడావిడి చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల కళ్లు గప్పి తప్పించుకు పారిపోయింది. మళ్లీ మధ్యాహ్నానికి పోలీసు విచారణకు హాజరైంది.�
Tollywood Drugs: ముంబైలో తెలుగు సినిమా నటి డ్రగ్స్ కేసులో దొరికిపోయింది. ఆమె నుంచి అధికారులు 400గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేర 41సి కింద నోటీసులు జారీ చేశారు. సినీ కెరీర్లో బి-గ్రేడ్, సీ గ్రేడ్ సినిమాల్లో నటించినట్లుగా సమాచారం. హీరోయిన్ ప్రభ�
deepika padukone praising rahul gandhi:బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనెకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. .గతంలో ఓ ఇంటర్య్వూలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దీపిక ప్రశంసలు కురిపించిన వీడియో ఒక్కటి సోష
Rakul Preet Singh: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముంబై చేరుకున్నారు. మాదకద్రవ్యాల కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ముందు ఆమె హాజరయ్యారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఎన్సిబి ముందు విచారణలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా రకుల్ ప్రీత్ సింగ్
బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో తెరపైకి వచ్చిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ బాంబు పేల్చినట్టు తెలుస్తోంది. బాలీవుడ్లో డ్రగ్స్ వాడుతున్న 25 మంది బడాబాబుల పేర్లు బయటపెట్టినట్టు సమాచారం. అందులో నటుల�
బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు ప్రకంపనలు రేకేత్తిస్తోంది. డ్రగ్స్ వైపు మళ్లడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న నటి రియా చక్రవర్తిని ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసింద�