Home » Duty
రాష్ట్రపతి రైలులో సొంతూరికి వెళ్లారు. దేశ అధ్యక్షుడిగా పదవిలోకి అడుగుపెట్టిన తర్వాత రామ్నాథ్ కోవింద్.. రాష్ట్రపతి హోదాలో తన జీతం, కట్టింగ్ల గురించి మాట్లాడడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
Woman Constable : ఎండలో, నడిరోడ్డుపై ఓ మహిళా కానిస్టేబుల్ బిడ్డను భుజాన ఎత్తుకుని విధులు నిర్వహిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పంజాబ్ రాష్ట్రంలోని చండీఘఢ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అసలు ఆమె బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ విధులు ఎందుక�
Assam Cuts Fuel Prices : పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దీంతో వాహనంలో ఇంధనం నింపించుకోవాలంటే భయపడుతున్నారు. ఏకంగా..వంద రూపాయల మార్క్ దాటిదంటే..పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వాహనదారులు డిమాండ్ చేస
CRPF Women Commanods Duty Naxals Area : అడవుల్లో అన్నలు అంటే తుపాకులు పట్టుకుని కరడుకట్టిన గుండెలతో తూటాలతో ఆటలాడుకువాళ్లు. నక్సలైట్లు ఉండే ప్రాంతాల్లో డ్యూటీలు చేయాలంటే CRPF జవాన్లకు కత్తిమీద సామే. ఎటువైపునుంచి అన్నలు విరుచుకుపడతారో తెలీదు. అందుకే CRPF జవాన్లు ఎప్పు�
కరోనా సోకి దేశంలోని పలుచోట్ల డాక్టర్లు,హెల్త్ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ఒడిషా ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కరోనా విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు,హెల్త్ వర్కర్లు ఎవరైనా చనిపోతే వారిని అమరవీరులుగా గుర్తిస్తామ�
కరోనా కారణంగా ఎవ్వరూ కూడా బయటకు రాకూడని, రాలేని పరిస్థితి. ఇటువంటి సమయంలో కరోనా లాక్డౌన్ దెబ్బకు లక్షలాది పెళ్లిళ్లు, పేరంటాలు, శుభకార్యాలు కూడా ఆగిపోయాయి. ఈ క్రమంలోనే ఓ మహిళా డీఎస్పీ పెళ్లి కూడా ఆగిపోయింది. లాక్డౌన్ కారణంగా విధుల్లో ఉం�
ఫీల్డ్ ఆఫీసర్ రాజీవ్ రాయ్ కు పాప పుట్టింది. ఎత్తుకోవడం కాదు కదా.. ముట్టుకోవడానికి కూడా లేదు. కారణం ఆయన కరోనా డ్యూటీలో ఉండటమే. ఆ టాస్క్ ఇచ్చినప్పటి నుంచి అంటే దాదాపు మూడు వారాల నుంచి గర్భిణీ భార్యకు 8ఏళ్ల కూతురికి దూరంగానే ఉంటున్నాడు. ఇంట్లో ఉన్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కేరళకు చెందిన రేష్మా మోహన్ దాస్ అనే ఓ నర్సు విజయవంతంగా తిప్పి కొట్టి దానిపై విజయం సాధించింది. గుండె ధైర్యం మెండుగా ఉన్న ఆ నర్సు కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. 32 ఏళ్ళు రేష్మా…స్వస్థలం కేరళలోని కొట�
ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్(కోవిడ్-19) బాధితుల కోసం నిర్విరామంగా కృషిచేస్తున్న డాక్టర్ల ఆరోగ్యం దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఢిల్లీలోని లోక్నాయక్, GB పంత్ హాస్పిటల్స్ లో కరోనా డ్యూటీలో పనిచేస్తున�
భారతదేశం మొత్తం లాక్ డౌన్ లో కొనసాగుతోంది. దీంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వలస కూలీలు, కార్మికులు, ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఓ కానిస్టేబుల్ చేసిన పనికి అందరూ ఛీ కొడుతున్నారు. వారికి సహాయం చేయాల్సింది పోయ�