Home » Dwarampudi Chandrasekhar Reddy
అనుకోకుండా పవన్ రూపంలో పడిన పిడుగు బియ్యం స్మగ్లింగ్ మాఫియాను గడగడలాడిస్తుందట. తీగ లాగితే డొంక కదలిపోతుందేమోనని..అలర్ట్ అవుతున్నారట.
నాదెండ్ల హెచ్చరికలతో ఇప్పటికే కేసుల భయంతో అజ్ఞాతం గడుపుతున్న వైసీపీ నేతలు... ఇప్పుడు తాజా హెచ్చరికలతో మరింత టెన్షన్ పడుతున్నారు.
ఈ అక్రమ బియ్యం వ్యాపారంలో కొంతమంది అధికారుల సహకారం కూడా ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది.
ఇలా నేతలు ఎవరూ బయటకు రాకపోవడం కార్యకర్తలను వేదనకు గురిచేస్తోంది. పదవులు అనుభవించిన వారే బయటకు రాకుంటే.. ఏ స్వార్థం లేకుండా కష్టపడి పనిచేసిన తమ పరిస్థితి ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు.
పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలని, ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలని ఎమ్మెల్యే ద్వారంపూడి సెటైర్ వేశారు.
కాకినాడ పరువు తియ్యకు
పవన్ కు ద్వారంపూడి కౌంటర్..
పవన్ కల్యాణ్ ను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.
పవన్ కల్యాణ్ ఏ సభలో మాట్లాడినా ఆయన మాటల్లో స్పష్టత ఉంటుందని దుర్గేశ్ చెప్పారు.
Chelluboina Venugopala Krishna : పవన్ కల్యాణ్.. గోదావరి జిల్లాలలో అశాంతిని నెలకొల్పుతున్నారని మండిపడ్డారు.