Home » EAM Jaishankar
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ వెళ్లారు. తొమ్మిదేళ్ల తరువాత భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పాకిస్థాన్ లో పర్యటించడం ఇదే తొలిసారి.
Jaishankar : భారత్ తమ అంతర్గత వ్యవహారాలపై ప్రతిస్పందనగా వ్యాఖ్యానిస్తే.. అమెరికా బాధపడకూడదని సూచించారు. భారత ప్రజాస్వామ్యంపై యూఎస్ రాజకీయ ప్రముఖుల వ్యాఖ్యలకు సంబంధించిన ప్రశ్నలకు జైశంకర్ సూటిగా సమాధానాలిచ్చారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌది అరేబియాకు జయశంకర్ వెళ్లారు. కాగా, శనివారం ఆయన సౌదీలోని భారత సంతతి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వేంగా వృద్ధి చ�
అనేక మంది జీవితాన్ని అర చేతిలో పట్టుకుని నడుచుకుంటూ బయల్దేరారు. ఇలా వెళ్తూ దారి మధ్యలోనే కన్నుమూశారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఇలా ఎంతో మంది ఆ సమయంలో మృతి చెందారు. ఇదే సమయంలో ఆకలి చావులు కూడా అనేకం చోటు చేసుకున్నాయనే వాదనలు బలంగానే ఉ
యూరప్ సమస్యలే ప్రపంచ సమస్యలుగా ఐరోపా భావిస్తోందంటూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ విమర్శలు గుప్పించారు. అయితే, ప్రపంచ సమస్యలను తమ సమస్యలుగా భావించట్లేదని చెప్పారు.
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా భారత్, తన విదేశాంగ విధానానికి కట్టుబడి ఉందని ప్రశంసించారు రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లారోవ్.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా అన్ని దేశాల విజ్ఞప్తి మేరకు రష్యా స్పందించిందన్నారు. సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో...