-
Home » earth
earth
అరుదైన ఖగోళ దృశ్యం..! 6 గ్రహాల పరేడ్.. ప్రత్యేకత ఏంటి, కంటికి కనిపిస్తుందా?
తదుపరి ప్రధాన గ్రహ కవాతు అక్టోబర్ 2028 లో జరుగుతుంది. ఆ సమయంలో ఐదు గ్రహాలు తెల్లవారుజామున ఆకాశంలో కలిసి కనిపిస్తాయని భావిస్తున్నారు.
నిసార్ ప్రయోగం సక్సెస్.. నింగిలోకి దూసుకెళ్లిన నిఘా నేత్రం
అంతరిక్షం నుంచి భూమిని అణువణువు 12 రోజులకు ఒకసారి స్కాన్ చేయనుంది ‘నిసార్’ ఉపగ్రహం. నిసార్ ఉపగ్రహం బరువు 2,392 కేజీలు.
భూమిపైకి దూసుకొస్తున్న ఏలియన్స్..? నవంబర్లో గ్రహాంతర అంతరిక్ష నౌక భూమిపై దాడి చేయబోతుందా.. శాస్త్రవేత్తల కొత్త అధ్యయనంలో సంచలన విషయాలు..
ఏలియన్స్ భూమిపైకి దూసుకొస్తున్నాయా..? అత్యంత వేగంతో వస్తున్న గ్రహాంతర అంతరిక్ష నౌక భూమిని ఢీకొట్టబోతుందా.. అంటే అవుననే చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
భూమిపై దొరికిన అతిపెద్ద అంగారక రాయి.. దాని బరువు, విలువ ఎంతో తెలుసా..? వేలంలో రికార్డు ధర.. అది భూమిపైకి ఎలా వచ్చిందంటే..
అంగారక గ్రహం నుంచి దూసుకొచ్చి భూమిపై పడిన అత్యంత అరుదైన శిల (రాయి)ని వేలం వేశారు.
‘భూమి చుట్టూ తిరుగుతున్న ఏలియన్ శాటిలైట్..? 13000 సంవత్సరాలుగా..’ మనపై నిఘా పెట్టారా!?
ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో కూడా ఇది సాధ్యపడదని స్పష్టం చేశారు.
ఇవి నగరం మొత్తాన్ని నాశనం చేసే "సిటీ కిల్లర్" గ్రహశకలాలు.. ఎప్పుడు వచ్చి భూమిని ఢీ కొడతాయో కూడా తెలియదు..
వీటిని ట్రాక్ చేయడం కూడా చాలా కష్టం.
భూమి అంతం కాబోతుందని హెచ్చరించిన ఎలాన్ మస్క్.. ఆ గ్రహమే మానవాళి జీవనానికి సురక్షితమట..
టెక్ దిగ్గజం, బిలియనీర్ ఎలోన్ మస్క్ ప్రపంచానికి కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే కాలంలో భూమి అంతం కాబోతుందని..
నాసా హెచ్చరిక.. ముంచుకొస్తున్న మహా ప్రళయం!
భూమి వైపు దూసుకొస్తోన్న గ్రహశకలాలు
భూమి నుంచి 700 ట్రిలియన్ మైళ్ల దూరంలో మరో గ్రహం.. అక్కడ జీవరాశి? ఆధారాలు గుర్తించిన భారతీయుడు.. ఎవరీ నిక్కు మధుసూదన్?
ప్రస్తుతం మధుసుధన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేస్తున్నారు.
భూమిపై ఏలియన్స్..! 1940 నుంచి అంతరిక్షనౌక వచ్చి వెళ్తోంది.. సంచలన విషయాలు వెల్లడించిన అమెరికా నిఘా అధికారులు
భూమిపైనే గ్రహాంతర వాసుల ఉనికి ఉందంటూ అమెరికా నిఘా విభాగం అధికారులు సంచలన విషయం వెల్లడించారు.