Home » earthquake
దక్షిణ సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. బుధవారం (జనవరి 5)న తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించింది.
శ్రీకాకుళం జిల్లాలో స్వల్పంగా భూకంపం సంభవించింది. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాల్లో మంగళవారం(జనవరి 4) రాత్రి భూమి కంపించింది. గత వారం రోజుల్లో ఇది రెండోసారి.
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. తెల్లవారుఝామున 5 గంటల 31 నిమిషాలకు భూమి కంపించినట్లుగా వెల్లడించారు అధికారులు.
బెంగళూరులో భూకంపం సంభవించింది. కర్ణాటకలోని బెంగళూరులో బుధవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. భూప్రకంపనలతో నగరవాసులంతా ఉలిక్కిపడ్డారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది.
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో అర్థరాత్రి నుంచి భూప్రకంపనలు కొనసాగుతున్నాయి.
ఇండోనేషియాలోని టోబెలోకు ఉత్తరాన 259 కి.మీ దూరంలో ఆదివారం(5 డిసెంబర్ 2021) భారీ భూకంపం సంభవించింది.
తమిళనాడులో సోమవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు భూ ప్రకంపనలతో ప్రజలు హడలిపోతున్నారు.
తిరుపతిలో కుంగుతున్న ఇళ్లు
ప్రశాంతంగా ఉండే సాగర నగరం విశాఖకు .. ఇప్పుడు భూకంపం భయం పట్టుకుంది. ఎప్పుడు భూమి కంపిస్తుందోనంటూ.. జనం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం పెద్ద శబ్ధంతో...