Home » earthquake
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. చేజర్ల మండలం ఆదూరుపల్లిలో భూమి స్పల్పంగా కంపించింది. దీంతో ఏజరుగుతుందో తెలియక ఆందోళన చెందిన స్థానికులు అవి భూ ప్రకంపనలు అని తెలిసి భయంతో బెంబేలెత్తిపోయారు. ఇళ్లల్లోంచి �
ఉత్తరాఖండ్లో స్వల్ప భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 8.33 గంటలకు తెహ్రీలో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. తెహ్రీకి 78 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.
ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలో భూకంపం సంభవించింది. అంబికాపూర్ సమీపంలో శుక్రవారం (అక్టోబర్14,2022) ఉదయం 5.28 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.
ఇండోనేషియాలోని ఉత్తరాన అచే ప్రావిన్స్లో సముద్రగర్భంలో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం 6.2 తీవ్రతగా అధికారులు గుర్తించారు.
మరోసారి ఇండోనేషియాను భూకంపం వణికింది. రిక్కర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 4.7గా నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు.
మెక్సికోలోని పసిఫిక్ తీరంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజిక్ సర్వే ప్రకారం.. స్థానిక కాలమానం మధ్యాహ్నం 1.05 గంటలకు 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.
తైవాన్లోని తక్కువ జనాభా కలిగిన ఆగ్నేయ భూభాగంలో ఆదివారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి పలు ప్రాంతాల్లో భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదయినట్టు అధికారులు తెలిపారు. ఇది సుమారు 43 కిలోమీటర్ల మేర ప్రభావం చూపిందట. ఈ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉ�
‘జీరో-కొవిడ్’ విధానాన్ని పాటిస్తూ కఠిన లాక్డౌన్లు, క్వారంటైన్లు విధిస్తోన్న చైనా.. భూకంపం వచ్చినప్పటికీ తన తీరును మార్చుకోవడం లేదు. ఓ వైపు ప్రజలు భూకంపంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు లాక్డౌన్ పాటించాల్సిందేనని చైనా స్పష్టం చేసి
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదయినట్టు అధికారులు తెలిపారు. ఇది సుమారు 43 కిలోమీటర్ల మేర ప్రభావం చూపిందట. ఈ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉ�