earthquake

    Indonesia Eartquake : ఇండోనేషియాలో భూకంపం.. 6.1గా తీవ్రత నమోదు

    June 16, 2021 / 01:18 PM IST

    ఇండోనేషియాను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఇండోనేషియాలో మళ్లీ భూకంపం అలజడి సృష్టించింది. మలుకులోని అమహైకు 71కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చింది.

    Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. భయంతో ప్రజల పరుగులు!

    June 11, 2021 / 07:16 AM IST

    అరుణాచల్‌ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. వెస్ట్‌ కామెంగ్‌లో తెల్లవారు జామున 4.53గంటల సమయంలో ప్రకంపనలు రావడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుండి బయటకు పరుగులు పెట్టారు.

    Earthquake: నాగాలాండ్‌, అసోంలో భూకంపం.. తీవ్రత ఎంతంటే?

    May 15, 2021 / 10:43 AM IST

    దట్టమైన పర్వతాలతో ఉండే అసోంలో భూకంపం రావడం ఆందోళన కలిగించే అంశమే. అందులోనూ వరస భూకంపాలు ఇక్కడ కలవరపెడుతుంది. మార్చి నెలలో ఒకసారి భారీ భూకంపం సంభవించగా శనివారం మరోసారి భూప్రకంపనలు సంభవించాయి.

    అసోంలో భారీ భూకంపం

    April 28, 2021 / 11:19 AM IST

    అసోంలో భారీ భూకంపం

    న్యూజిల్యాండ్‌లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ

    March 4, 2021 / 09:45 PM IST

    New Zealand న్యూజిల్యాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3;34గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది. న్యూజీల్యాండ్ తీరప్రాంత నగరం గిస్‌బార్న్‌కు ఈశాన్యాన 180 కిలోమీటర్

    గుంటూరు జిల్లాలో భూకంపం

    February 27, 2021 / 12:12 PM IST

    https://youtu.be/0YPTUZ8wcZw  

    గుంటూరు జిల్లాలో భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం

    February 27, 2021 / 09:51 AM IST

    Earthquake in Guntur : గుంటూరు జిల్లాలో భూ కంపం సంభవించింది. రాజధాని ప్రాంతంలో వేకువజామున భూమి కంపించింది. తాడికొండ- తుళ్ళూరు మండల్లాల్లో భూకంపం రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనతో పరుగుల తీశారు. తెల్లవారుజామున 5 గంటల 6 నిమిషాలకు భూమి కంపించిందని స్థానికులు �

    జపాన్‌లో భూకంపం.. సునామీ సమస్య లేదు

    February 14, 2021 / 08:37 AM IST

    Earthquake in Japan: జపాన్ సముద్రతీరంలో శనివారం సంభవించిన భూకంపంతో హడలెత్తిపోయారు. రెక్టార్ స్కేలుపై 7.3గా నమోదైన భూప్రకంపనలకు మళ్లీ సునామీ వస్తోందేమోననే భయం జనాన్ని వణికించింది. జపాన్‌ సముద్రంలో 60 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జపాన

    ఇండోనేషియాలో భూకంపం : 26 సార్లు భూ ప్రకంపణలు, 45 మంది మృతి

    January 16, 2021 / 07:49 AM IST

    Indonesia Earthquake : ఇండోనేషియా భూకంప ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా 45 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇటు ఈ ప్రమాదంలో వేలాది మంది గాయపడ్డారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతులతో పాటు గాయపడిన వారి సంఖ్య పెరుగుతోంది. సులవేసి దీ�

    2020 ఎండింగ్ ఎఫెక్టేనా? దేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంపాలు

    December 18, 2020 / 10:21 AM IST

    Earthquakes Hits Alwar Tremors : కరోనాతో కంటి మీద కునుకులేకుండా ఏడాది మొత్తం గడిపిన భారత ప్రజలకు ఇయర్ ఎండింగ్‌లో మరో కొత్త రూపంలో ఇబ్బందులు తలెత్తడం ఇప్పుడు ప్రజల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఏడాది ఆరంభంలోనే దేశంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లోకి కరోనా ప్రవేశిం�

10TV Telugu News