earthquake

    మహారాష్ట్రలో పలుమార్లు భూ ప్రకంపనలు

    December 14, 2019 / 06:58 AM IST

    మహారాష్ట్రలో భూ ప్రకంపనలు సంభవించాయి. పల్ఘర్ జిల్లాలో మూడు సార్లు భూమి కంపించింది.

    భారీ భూకంపం : మళ్లీ వణికిన ఇండోనేషియా

    September 26, 2019 / 05:15 AM IST

    ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. మలుకు దీవులలో సెప్టెంబర్ 26వ తేదీ గురువారం ఉదయం 8.46 సమయంలో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గరయ్యారు. ఫ్రాణాలు రక్షించుకోవడానికి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోద�

    భూకంపానికి పాక్‌లో చీలిపోయిన రహదారులు, భారీ నష్టం

    September 24, 2019 / 01:21 PM IST

    పాక్‌లో భూకంప తీవ్రత సాధారణ స్థాయిలోనే నమోదు అయినప్పటికీ ప్రభావం పెను నష్టం వాటిల్లేలా చేసింది. 8-10సెకన్ల పాటు సంభవించిన భూకంపానికి పలు నగరాల్లోని రోడ్లు చీలి అందులో వాహనాలు ఇరుక్కుపోయాయి. ఇస్లామాబాద్‌కు దగ్గరల్లోని సియాల్ కోట్, సర్గోద్దా,

    పాక్ ను వణికించిన భూకంపం: రెండుగా చీలిన రోడ్లు..5గురు మృతి

    September 24, 2019 / 12:46 PM IST

    పాకిస్తాన్ ను భారీ భూకంపం వణికించింది. పాక్ లో కొన్ని ప్రాంతాల్లో భూకం ధాటికి రోడ్డు రెండుగా చీలిపోయాయి. ముఖ్యంగా పీవోకేపై భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. రోడ్డపై భారీ పగుళ్లు ఏర్పడ్డాయి.వాహనాలు ధ్వంసమయ్యాయి. ఐదుగురు మృతిచెందారు. 80మందికి పైగ�

    హిమాచల్ ప్రదేశ్‌ లో భూకంపం

    May 3, 2019 / 05:43 AM IST

    హిమాచల్ ప్రదేశ్‌‌ లో భూకంపం సంభవించింది. శుక్రవారం (మే 3, 2013) ఉదయం స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా వణికిపోయారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై  4.2గా నమోదైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెల

    అరుణాచల్ ప్రదేశ్, అసోంలో భారీ భూకంపం

    April 24, 2019 / 01:23 AM IST

    ఈశాన్య భారత్‌లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం (ఏప్రిల్ 23,2019) అర్ధరాత్రి దాటిన తర్వాత భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే అధికారులు తెలిపారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోంలో భూ ప్రకంపనల తీ�

    అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం 

    April 19, 2019 / 02:54 AM IST

    పోర్టుబ్లెయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.1 గా నమోదైందని భారత వాతావరణశాఖ అధికారులు చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున గం. 3.27 నిమిషాలకు

    జమ్మూకాశ్మీర్‌లో భూకంపం

    February 18, 2019 / 01:17 AM IST

    జమ్మూకాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.2గా నమోదైంది. సోమవారం(ఫిబ్రవరి-18-2019) ఉదయం 4.30గంటల ప్రాంతంలో భూమి కంపించింది.

    ఢిల్లీ, కశ్మీర్ లలో భూ ప్రకంపనలు 

    February 6, 2019 / 05:43 AM IST

    జమ్మూ కశ్మీర్‌ : ఉత్తరాది రాష్ట్రాలను భూ ప్రకంపనలు హడలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ లో  మంగళవారం (ఫిబ్రవరి 5 ) రాత్రి  10.17 గంటల సమయంలోభూ ప్రకంపనం సంభవించాయి. ఇవి రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో కశ్మీర్ లోయలోని నివసించే ప్రజలు భయాందో�

    పాకిస్థాన్ లో భూకంపం: భయంతో జనం పరుగులు

    February 2, 2019 / 01:41 PM IST

    పాకిస్థాన్-అప్ఘానిస్థాన్ సరిహద్దులో శనివారం (ఫిబ్రవరి 2) సాయంత్రం భారీ భూప్రకంపనలు సంభవించాయి.

10TV Telugu News