earthquake

    2020లో ఏమైనా జరగొచ్చు.. కరోనాకు తోడు భూకంపాలు.. మీమీస్‌ వైరల్

    December 18, 2020 / 10:09 AM IST

    Memes Rock Twitter Earthquake Strikes Rajasthan Tremors Felt in Delhi Memes : 2020లో ఏమైనా జరగొచ్చు.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.. మహమ్మారి వైరస్ లు విజృంభిస్తున్నాయి.. భూకంపాలు సంభవిస్తున్నాయి. #earthquake Delhi wale… pic.twitter.com/KAUV3xwykZ — जरनैल सिंह भिंड़ीवाले ⚜️ (@saraswatrishab1) December 18, 2020 ఈ 2020 అంతా కరోనా భయంలోనే గడిచిపోయింది.

    మిజోరాంలో భూకంపం

    November 14, 2020 / 05:05 PM IST

    earthquake hits Mizoram ఈశాన్య రాష్ట్రాలను భూకంపాలు వణికిస్తున్నాయి. వరుసగా ఏదోక రాష్ట్రంలో భూమి కంపిస్తోంది.ఇవాళ దీపావళి చేసుకుంటున్న సమయంలో మిజోరంలో భూకంపం సంభవించింది. శనివారం(నవంబర్-14,2020)మధ్యహ్నాం 2:20గంటల సమయంలో రాష్ట్రంలోని చంఫాయ్ పట్టణానికి తూర్పు �

    అసోంలో భూకంపం..రిక్ట‌ర్ స్కేలుపై 3.7గా న‌మోదు

    November 13, 2020 / 07:48 AM IST

    Earthquake in Assam : అసోంలో శుక్రవారం (నవంబర్ 13,2020) తెల్ల‌వారుజామున 3.23 గంట‌ల‌కు స్వ‌ల్ప‌ భూకంపం సంభ‌వించింది. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 3.7గా న‌మోదు అయింది. క‌ర్బీ అంగ్లాంగ్‌ జిల్లాలో భూకంప కేంద్రం ఉందని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్మొల‌జీ ప్ర‌క‌టించిం�

    91 గంటలుగా భూకంప శిథిలాల కిందే నాలుగేళ్ల బాలిక..రక్షించిన రెస్క్యూ సిబ్బంది

    November 3, 2020 / 03:21 PM IST

    Turkey earthquake : టర్కీలో భూకంపం సంభవించి నాలుగు రోజులు కావస్తోంది. ఈ ప్రకృతి విధ్వంసంల మృతుల సంఖ్యల దాదాపు 100కు చేరింది. కానీ ఇంకా శిథిలాల కింత ఎవరన్నా సజీవంగా ఉన్నారా? అని రెస్క్యూ సిబ్బంది గాలింపు కొనసాగుతూనే ఉంది. ఈక్రమంలో వారి అంచనాలనునిజంగా చేస్�

    క్యూబాలో పవర్ ఫుల్ భూకంపం

    April 29, 2020 / 11:53 AM IST

    క్యూబా దేశంలోని బరాకోవాలో ఇవాళ పవర్ పుల్ భూకంపం వచ్చింది. స్థానికకాలమానం ప్రకారం..ఉదయం 6:30గంటల సమయంలో క్యూబాలోని బరాకోవా ప్రాంతానికి ఆగ్నేయంగా 48 కిలోమీటర్ల దూరంలో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్(EMSC)త

    కరేబియన్‌ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు

    January 29, 2020 / 02:21 AM IST

    కరేబియన్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదు అయింది.

    కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భూకంపం : భయంతో పరుగులు తీసిన జనం

    January 26, 2020 / 12:59 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 3 జిల్లాల్లో భూమి కంపించింది. ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూకంపం వచ్చింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో శనివారం(జనవరి 25,2020) అర్ధరాత్రి స్వల్ప ప్రకంపనలు వచ్చాయి.&nbs

    ఇరాన్ అణువిద్యుత్ కేంద్రం సమీపంలో భూకంపం: అమెరికా దాడి అని భయపడ్డ స్థానికులు

    January 8, 2020 / 06:23 AM IST

    ఇరాన్‌ లోని బుషెహక్ పట్టణంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 4.9గా గుర్తించింది యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే. బుషెహక్  అణు కర్మాగారం సమీపంలో ఒక్కసారిగా వచ్చిన భూప్రకంపణలతో జనం ఉలిక్కి పడ్డారు.ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. మ�

    రష్యాలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు

    December 27, 2019 / 05:18 AM IST

    రష్యాలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ (యూఎస్ జీఎస్) సర్వే వెల్లడించింది. 

    ఆఫ్గనిస్తాన్ లో భూకంపం..వణికిన ఉత్తర భారతం

    December 20, 2019 / 01:34 PM IST

    ఆఫ్గనిస్తాన్‌,పాకిస్తాన్ లతో పాటుగా ఉత్తర భారతదేశంలో పలుచోట్ల ఇవాళ(డిసెంబర్-20,2019) తీవ్ర భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం సాయంత్రం 5.20 గంటలకు చోటుచేసుకున్న ఈ భూకంపంతో ఒక్కసారిగా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఆఫ్గనిస్తాన్ లో�

10TV Telugu News