Home » earthquake
Memes Rock Twitter Earthquake Strikes Rajasthan Tremors Felt in Delhi Memes : 2020లో ఏమైనా జరగొచ్చు.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.. మహమ్మారి వైరస్ లు విజృంభిస్తున్నాయి.. భూకంపాలు సంభవిస్తున్నాయి. #earthquake Delhi wale… pic.twitter.com/KAUV3xwykZ — जरनैल सिंह भिंड़ीवाले ⚜️ (@saraswatrishab1) December 18, 2020 ఈ 2020 అంతా కరోనా భయంలోనే గడిచిపోయింది.
earthquake hits Mizoram ఈశాన్య రాష్ట్రాలను భూకంపాలు వణికిస్తున్నాయి. వరుసగా ఏదోక రాష్ట్రంలో భూమి కంపిస్తోంది.ఇవాళ దీపావళి చేసుకుంటున్న సమయంలో మిజోరంలో భూకంపం సంభవించింది. శనివారం(నవంబర్-14,2020)మధ్యహ్నాం 2:20గంటల సమయంలో రాష్ట్రంలోని చంఫాయ్ పట్టణానికి తూర్పు �
Earthquake in Assam : అసోంలో శుక్రవారం (నవంబర్ 13,2020) తెల్లవారుజామున 3.23 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదు అయింది. కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మొలజీ ప్రకటించిం�
Turkey earthquake : టర్కీలో భూకంపం సంభవించి నాలుగు రోజులు కావస్తోంది. ఈ ప్రకృతి విధ్వంసంల మృతుల సంఖ్యల దాదాపు 100కు చేరింది. కానీ ఇంకా శిథిలాల కింత ఎవరన్నా సజీవంగా ఉన్నారా? అని రెస్క్యూ సిబ్బంది గాలింపు కొనసాగుతూనే ఉంది. ఈక్రమంలో వారి అంచనాలనునిజంగా చేస్�
క్యూబా దేశంలోని బరాకోవాలో ఇవాళ పవర్ పుల్ భూకంపం వచ్చింది. స్థానికకాలమానం ప్రకారం..ఉదయం 6:30గంటల సమయంలో క్యూబాలోని బరాకోవా ప్రాంతానికి ఆగ్నేయంగా 48 కిలోమీటర్ల దూరంలో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్(EMSC)త
కరేబియన్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదు అయింది.
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 3 జిల్లాల్లో భూమి కంపించింది. ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూకంపం వచ్చింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో శనివారం(జనవరి 25,2020) అర్ధరాత్రి స్వల్ప ప్రకంపనలు వచ్చాయి.&nbs
ఇరాన్ లోని బుషెహక్ పట్టణంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.9గా గుర్తించింది యూఎస్ జియోలాజికల్ సర్వే. బుషెహక్ అణు కర్మాగారం సమీపంలో ఒక్కసారిగా వచ్చిన భూప్రకంపణలతో జనం ఉలిక్కి పడ్డారు.ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. మ�
రష్యాలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ (యూఎస్ జీఎస్) సర్వే వెల్లడించింది.
ఆఫ్గనిస్తాన్,పాకిస్తాన్ లతో పాటుగా ఉత్తర భారతదేశంలో పలుచోట్ల ఇవాళ(డిసెంబర్-20,2019) తీవ్ర భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం సాయంత్రం 5.20 గంటలకు చోటుచేసుకున్న ఈ భూకంపంతో ఒక్కసారిగా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఆఫ్గనిస్తాన్ లో�