Home » East Godavari
రాజమహేంద్రవరానికి సమీపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్ పార్క్ లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్ ఫిల్డ్ యూనిట్ ద్వారా రోజుకు 200 కిలో లీటర్ల బయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించను�
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం బిక్కవోలులో అపచారం జరిగింది. తూర్పు చాళుక్యుల (క్రీ.శ. 624 - 1076) కాలానికి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శివలింగానికి టెంట్ తాళ్లు కట్టారు. మూడో విడత వైఎస్సార్ చేయూత పథకం పంపిణీ కోసం ఈ టెంటు వేశారు. టెంట
తూర్పు గోదావరి జిల్లాలో సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పర్యటించారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటు చేసుకొంది.ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
తూర్పు గోదావరి జిల్లా బందపురం సమీపంలోని ఓ పరిశ్రమలో ఇవాళ ఉదయం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బందపురం సమీపంలో పరమేశు మొక్కజొన్న ఫ్యాక్టరీ ఉంది. అందులో బాయిలర్ క్లీన్ చేస్తున్న ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురికావడంతో గమనించిన తోట�
తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి కలకలం రేపుతోంది. మరోసారి పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. కోరుకొండలో సుమారు 1800 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. దీని విలువ సుమారు రూ.5కోట్లు ఉంటుందని తెలిపారు.(Korukonda Ganja Seized)
తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజ్ మాద్దూరు లంక వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. గోదావరి అందాలను చూస్తూ సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడిపిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ప్రమాదవశాత్తూ నదిలో పడి ప్రాణాలు కోల్పోయారు.
కాకినాడలోని రౌతులపూడి మండలం అటవీ ప్రాంతంలో పులి ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో అటవీ, వన్యప్రాణి రక్షణ, ఎన్ఎస్టీఆర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
తాజాగా పులి.. తాడ్వాయి వైపు వెళ్లి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా వెళ్తే విశాఖ మన్యం వైపు చేరే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అటవీ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ వెంటనే డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. యువతి కాకినాడలో ఉందని తెలుసుకున్నారు.