eat

    మోడీ నియోజకవర్గంలో గడ్డి తిన్న చిన్నారులు…అసహ్యంగా ఉందన్న పీకే

    March 27, 2020 / 09:32 AM IST

    కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజుల పాటు లాక్ డౌన్ అంటూ మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. అయితే  దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు అవుతున్న సమయంలో లక్షలాది మంది పేద ప్రజలు ఎన్నో ఇబ్బందుల�

    కోడి మాంసం తింటే కరోనా రాదు

    March 14, 2020 / 02:28 AM IST

    కోడి మాంసం తింటే కరోనా (కోవిడ్‌) వైరస్‌ రాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ స్పష్టం చేసింది. దీనిపై వస్తున్న పుకార్లను నమ్మొద్దని సూచించింది. 

    పండ్లు, కూరగాయలు తినటం వల్ల చర్మం మిలమిలా మెరిసిపోతుంది

    March 11, 2020 / 09:05 AM IST

    సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలలో పూట్ర్స్, కూరగాయలు తినటం, వ్యాయామం చేయటం, ఒత్తిడి లేకుండా ఎక్కువ సేపు నిద్రపోవటం వల్ల చర్మం బంగారు వర్ణంలో మిలమిలా మెరిసిపోతుందని వారు కనుగొన్నారు. తాజాగా చేసిన పరిశోధనల వల్ల చర్మం రంగు మార�

    చికెన్, మటన్ అమ్మకాలపై నిషేధం.. ఎవరూ తినొద్దని ఆదేశం

    February 11, 2020 / 01:41 PM IST

    పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నాన్ వెజ్(చికెన్, మటన్) అమ్మకాలపై నిషేధం విధించారు అధికారులు. వారం రోజుల పాటు నాన్ వెజ్ అమ్మకాలు ఆపేయాలన్నారు. అంతేకాదు..

    రక్షణ లేదా : మృతదేహం కళ్లను తినేసిన ఎలుకలు

    January 30, 2020 / 07:12 AM IST

    ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంటున్నాయో, సిబ్బంది నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో ఈ ఘటన చూపిస్తోంది. ఆస్పత్రిలో ఎలుకలు మృతదేహం కనుగుడ్లు, రెప్పలు తినేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందును ఎలుకలు �

    గ్రహణ సమయంలో రోడ్డుపై కూర్చుని తిన్నారు, తాగారు

    December 26, 2019 / 05:33 AM IST

    డిసెంబరు 26, 2019 గురువారం మూల నక్షత్రం ధనస్సు రాశిలో కేతు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ సూర్యగ్రహణ స్పర్శకాలం ఉదయం 8.03 గంటలు కాగా,

    ఉల్లిపాయ తినను…నిర్మలా…ఆవకాడో తింటారా!

    December 5, 2019 / 10:12 AM IST

    ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఉల్లి గురించి విచిత్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఉల్లిపాయలు ఎక్కువగా తిననని నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బుధవారం చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు  వి�

    నిద్ర పట్టడం లేదా…. ఇవి తీసుకుంటే హాయిగా నిద్రపోవచ్చంట

    December 2, 2019 / 09:41 AM IST

    నిరంతరం ఏదో ఒత్తిడి, నిద్ర కూడా సరిగ్గా రానంత ఆందోళన.. శారీరక శ్రామ పెరిగిపోయి, మానసిక ఒత్తిడి కారణంగా ప్రశాంతమైన నిద్ర అనేక మందికి కరువైపోతుంది. అయితే సుఖమైన నిద్ర కోసం జీవన విధానంలో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది అంటున్నారు నిపుణులు. మన�

    దీన్ని మధ్యాహ్నా భోజనం అంటారా : పిల్లలతో పసుపు నీళ్ల బియ్యం తాగించారు

    October 15, 2019 / 01:00 PM IST

    పేరుకే మధ్యాహ్నా భోజనం. కానీ, అక్కడ కూరగాయలతో అన్నం వడ్డించరు. అచ్చం పసుపు నీళ్లను జ్యూస్ లా చేసి తాగిస్తున్నారు. పసుపు నీళ్ల బియ్యాన్ని చిన్నారులతో బలవంతంగా తినిపించారు. మధ్యాహ్నా భోజనం పథకం పేరుతో స్కూల్ విద్యార్థులకు పసుపు నీళ్లను బల

    బాబోయ్ : ఎర్ర చీమలతో పచ్చడి చేసుకుని తింటున్నారు

    October 13, 2019 / 10:58 AM IST

    చీమ.. కనిపిస్తే చాలు చంపేస్తారు కొందరు. కొందరికి వాంతి ఫీలింగ్ కలుగుతుంది. తినే సమయంలో చీమ కనిపించినా, ఆహారంలో వచ్చినా.. దాన్ని పక్కకి పెట్టేస్తారు కొందరు. మీ

10TV Telugu News