Home » educational institutions
వ్యాక్సినేషన్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో 18ఏళ్లు దాటిన విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బందికి కరోనా వ్యాక్సిన్..
తెలంగాణలో విద్యాసంస్థల పున:ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ముందుగా 8వ తరగతి, ఆపై తరగతుల
ఆఫ్ఘానిస్తాన్ లో విద్యాలయాల్లో కో ఎడ్యుకేషన్ నిషేధిస్తూ తాలిబన్లు ఫత్వా జారీ చేశారు. కాబూల్ను ఆక్రమించుకున్నాక తాలిబన్లు జారీ చేసిన మొదటి ఫత్వా ఇదే.
కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ తదితర పరిస్థితులు విద్యారంగంపై పెనుప్రభావాన్ని చూపాయి. విద్యా సంస్థలు మూసి వేయడంతో పిల్లల చదువులు గందరగోళంలో పడ్డాయి.
అగ్రవర్ణాల్లోని పేదలకు ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం బడులు మూసివేసేందుకే మొగ్గు చూపింది. రాష్ట్రంలో రేపటి నుంచి విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా లాక్డౌన్ నిబంధనలను దశల వారీగా సడలిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జూలై 31తో అన్లాక్ 2.0 గడువు ముగియనుండటంతో.. ఆగస్ట్-1నుంచి ప్రారంభం కానున్న అన్ �
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా కారణంగా విద్యాసంస్ధలు మూసివేయగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగ
కొన్ని చట్టాల ప్రకారం భర్త తదనంతర ఆస్తి భార్యకి…. తండ్రి తదనంతరం ఆస్తి కొడుక్కి వస్తుంది. కానీ… ఆస్తి సంపాదించటం కోసం ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు ప్రజలు. అందులో వావి వరసలు కూడా మర్చిపోయి అక్రమ సంబంధాలు పెట్టుకుని నేరాలు చేసేస్తు�
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ప్రభావం విద్యాసంస్థల సెలవులపై పడింది. ఈ సమ్మె ఇంకా కొనసాగుతున్న కారణంగా దసరా సెలవులను పొడిగించాలని టీ.సర్కార్ నిర్ణయం తీసుకుంది.