Home » Election 2019
ఏపీ ఎన్నికల్లో జనసేన గెలుపుపై పవన్ కల్యాణ్కు అనుమానాలున్నాయా ? జనసేనానిలో ఉత్సాహం తగ్గడానికి కారణమేంటి ? ఎన్నికల ప్రచారంలో అధికారం మాదేనంటూ ఊగిపోయిన పవన్… ఇప్పుడెందుకు స్వరం మారుస్తున్నారు? పోలింగ్ తర్వాత పవన్కు ఏ విషయంలో క్లారి�
వైసీపీ అధినేత జగన్పై జాతీయ నేతలు గురి పెడుతున్నారా? ఎన్నికల ఫలితాల తర్వాత తమవైపు తిప్పుకోవాలని భావిస్తున్నారా? ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు ఇందుకు అద్దం పడుతున్నాయా? అదే నిజమైతే బీజేపీ, కాంగ్రెస్లో వైసీపీ మద్దతిచ్చేది
2019 సార్వత్రిక ఎన్నికలు తుది అంకానికి చేరాయి. ఎన్నికల్లో భాగంగా 6వ దశ ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం ముగిసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసే హక్కు కల్పిస్తున్నారు. మావోయిస్టు ప్�
పార్లమెంట్ స్థానాల వారీగా సమీక్షలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు మే 10వ తేదీ శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్ స్థానాలపై రివ్యూ చేశారు..ఉదయం శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల నాయకులతో చంద్రబాబు సమీక్ష
నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం..9 రాష్ట్రాల్లోని 71 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగో విడత ఎన్నికల బరిలో 961 మంది అభ్యర్థులు ఉండగా… మొత్తం 12.79 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు విన
కర్నూలు జిల్లాలో ఎన్నికల సిబ్బంది చేతి వాటం ప్రదర్శించారు. తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి నుండి స్వాధీనం చేసుకున్న రూ. 15 లక్షల డబ్బును ఫ్లయింగ్ స్వ్కాడ్స్ సిబ్బంది కాజేశారు. తన డబ్బును తిరిగి ఇప్పించాలని బాధితుడు కోరుతున్నాడు. జిల్లా SPకి బాధితు
పశ్చిమబెంగల్ సీఎం మమతా బెనర్జీ..ప్రధాని నరేంద్ర మోడీపై ఫైరయ్యారు. దీదీ తనకు ఏటా స్వీట్లు పంపుతారని మోడీ వెల్లడించడంపై భగ్గుమన్నారు. ఈసారి ప్రధానికి ఇసుక, గులకరాళ్లతో తయారుచేసిన స్వీట్లను పంపుతానని ఘాటుగా స్పందించారు. లోక్సభ ఎన్నికల ప్�
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ఫ్లైట్లో టెక్నికల్ సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని ఢిల్లీలో ఎయిర్ పోర్టులో పైలట్లు ల్యాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్..ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
ఓటు వేయండి..ఓటు హక్కును ప్రజాస్వామ్య పటిష్టతకు పాటు పడండి..అంటూ ఎంత మంది చెప్పినా కొంతమంది ప్రజలు అస్సలు పట్టించుకోరు. ఓటుకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఎన్నికల సంఘం వారికి అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. అంతేగాకుండా వారిని ఆ
తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత నిర్వహించే ZPTC, MPTC ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 22వ తేదీ సోమవారం నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఉదయం 10గంటలకు ఆయా ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాతో పాటు తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్�