-
Home » Election Counting
Election Counting
కౌంటింగ్కు ఏర్పాట్లు సిద్ధం!
కౌంటింగ్కు ఏర్పాట్లు సిద్ధం!
గెలిచిన తర్వాత ర్యాలీలు చేస్తే కేసులు- విశాఖ ఆర్వో వార్నింగ్
హింసను ఉపేక్షించబోమన్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.
కౌంటింగ్కు సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీలో వైసీపీ అలెర్ట్
చంద్రబాబు అడ్డదారిలో పట్టు నిలుపుకోవాలని అనుకుంటున్నారని సజ్జల చెప్పారు.
ఓట్ల కౌంటింగ్ పూర్తయ్యే వరకు పాటించాల్సిన నిబంధనలు, అతిక్రమిస్తే కఠిన చర్యలు : సీపీ సందీప్ శాండిల్య వార్నింగ్
రేపు ఓట్ల కౌంటింగ్ జరుగనుంది.దీంతో హైదరాబాద్ నగర సీపీ సందీప్ శాండిల్యకీలక ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు నిబంధనలు పాటించి తీరాలని ఆదేశించారు.
హైదరాబాద్కు కర్ణాటక డిప్యూటి సీఎం.. గెలిచిన అభ్యర్ధుల బాధ్యత డీకే శివకుమార్దే!
రేపు తెలంగాణ అసెంబ్లీ ఓట్ల కౌంటింగ్ జరగనున్న క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హైదరాబాద్ వస్తున్నారు.
నాలుగు రాష్ట్రాల్లో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. కేంద్ర బలగాలతో భద్రత.. ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రజలు
తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరిగింది. 71.34శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 60 స్థానాల్లో గెలిచిన పార్టీ అధికారపీఠాన్ని దక్కించుకుంటుంది.
ఎన్నికల తర్వాత EVMల ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది? కౌంటింగ్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం
‘‘పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాలేదు. మొదటి రౌండ్, రెండవ రౌండ్, మూడు రౌండ్ల లెక్కింపు పూర్తయింది’’ అని మీరు తరచుగా వినే ఉంటారు. రౌండ్ అంటే 14 ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు. 14 ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కించినప్పుడు దానిని ఒక రౌండ్గా పరి�
Gujarat Election Counting 2022 : గుజరాత్ ఎన్నికల ఫలితాలు చూసి..బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిందే : జీవీఎల్
గుజరాత్ ఎన్నికల ఫలితాలు చూసి..బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిందే అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు.
ZPTC MPTC Results : 19న పరిషత్ కౌంటింగ్.. అదే రోజు ఫలితాలు
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఎంపీటీసీ, జేడ్పీటీసీ ఓట్ల లెక్కింపుకు అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ లెక్కింపుకు సిద్ధమైంది.
AP High Court : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది.