Home » Election Results
అధికార బీజేపీ ఉత్తరాఖండ్లో మరోసారి గట్టెక్కేందుకు పరిస్థితులు అంత సులభంగా లేనట్టు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కాంగ్రెస్ గతంలో కంటే మరింత పుంజుకునే అవకాశాలున్నట్టు లెక్కగట్టాయి.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (EVM)లతో ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నారంటూ సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ చేసిన ఆరోపణలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) సుశీల్ చంద్ర రెస్పాండ్ అయ్యారు
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించినప్పటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది కాంగ్రెస్ . ఈసారి కూడా అదే జరుగుతుందన్న భయం కాంగ్రెస్ను వెంటాడుతోంది.
2017 నుంచి పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ.. ఎన్నికల సమయంలో ప్రధానంగా మహిళలు- యువతను ఆకట్టుకొనే విధంగా పార్టీల నేతలు వ్యవహరించారు.
ఉత్తర్ప్రదేశ్లో కమలం పార్టీ మరో రికార్డ్ కొట్టే అవకాశముంది. యూపీలో వరుసగా రెండోసారి బీజేపీ అధికారం చేజిక్కించుకుంటే 35 ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించిన పార్టీగా నిలుస్తుంది.
ఒకవేళ యూపీలో ప్రతికూల ఫలితాలు వస్తే.. రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.
లుత బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రారంభమయ్యాక కొన్ని గంటల్లోనే ఫలితాలపై ప్రాథమిక అంచనాలు వెలువడతాయి.
దేశమంతా ఎదురుచూస్తోంది. సెమీ ఫైనల్ అంటే ఒప్పుకోకపోయినా.. చాలా పార్టీలు, ఎన్నో వర్గాలు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మూడ్ ఆఫ్ నేషన్ గా భావిస్తున్నాయి.
గురువారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. 11 జడ్పీటీసీ స్థానాలకు 8 స్థానాల్లో విజయం సాధించింది వైసీపీ.. మిగతా మూడు స్థానాలను టీడీపీ తన ఖాతాలో వేసుకుంది.
రాష్ట్రంలో మంగళవారం ఎన్నికలు జరిగిన పది జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్లను గురువారం లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.