Home » Election Results
దండలు ఎవరికి? దండన ఎవరికి? ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? ఎవరిపై కరుణ చూపారు? కాసేపట్లో తేలిపోనుంది. 5 రాష్ట్రాల భవితవ్యం తేలనుంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(మే 2,2021) వెలువడనున్నాయి.
దండలు ఎవరికి? దండన ఎవరికి? ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? ఎవరిపై కరుణ చూపారు? కాసేపట్లో తేలిపోనుంది. 5 రాష్ట్రాల భవితవ్యం తేలనుంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(మే 2,2021) వెలువడనున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం ప్రకటించొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఏలూరు ఎన్నికలపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డి�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియగా.. 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పోలింగ్ పూర్తయ్యింది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టగా.. ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక జరగనుంది. క్యూలైన్లో �
GHMC election results : గ్రేటర్ ఎన్నికలు టీఆర్ఎస్ను అంతర్మథనంలో పడేస్తే.. బీజేపీలో రెట్టించిన ఉత్సాహాన్ని నింపాయి. తాము ఊహించని కంటే తక్కువ వచ్చాయని గులాబీ నేతలు నిరాశ వ్యక్తం చేయగా.. ఇకపై ఎన్నికలు ఏవైనా ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయంటూ బీజేపీ నేతలు కౌంటర్ �
Political violence in Gilgit-Baltistan పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిత్-బాల్టిస్థాన్లో నిరసనలు చెలరేగాయి. గిల్గిత్-బాల్టిస్థాన్ వీధులు నిరసనలతో హోరెత్తాయి. ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి..రెండు స్థానిక నియోజకవర్గాల్లో రిగ్గింగ్ జరిగిందంటూ పాకిస్థాన్
Lalu Yadav not well దేశమంతా ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాల వైపు చూస్తోంది. మరి కొన్నిగంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ కి అనుకూలంగా ఉన్నాయి. తేజస్వీ సీఎం కావడం పక్కా అని మెజార్టీ సర్వేలు చెబుతు�
Ahead of Bihar election result, Congress rushes observers to state మూడు దశల్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం(నవంబర్-10,2020)వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బీహార్ సీఈసీ హెచ్ఆర్ శ్రీనివాస తెలిపారు. 38 జిల్లాల వ్య
ఢిల్లీ ప్రజల గుండెల్లో క్రేజీ.. కేజ్రీవాలేనని తేల్చేశాయి ఫలితాలు. కేంద్ర పెద్దలు సహా వెయ్యిమందికి పైగా సైన్యం మోహరించినా.. సింహం సింగిల్గా పోరాటం చేసిందని కేజ్రీవాల్ను ఆకాశానికెత్తేస్తున్నారు ప్రజలు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందనుకున్నా అలా జరగలేదు. సింగిల్ గా కేజ్రీవాల్ చీపురుతో ఊడ్చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.