Home » Election Results
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 23 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 353 డివిజన్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. వీటిలో 28 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
తెలుగు రాష్ట్రాలలో ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు జరగనుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగిన తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ నేతల భవితవ్యం నేడు తేలనుండగా.. ఏపీలోని..
ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఏలూరు శివారులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో అధికార వైసీపీ ముందుంజలో ఉంది.
Election Results 2021 అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. అయితే, రాజకీయ ప్రముఖులనుంచి సామాన్యుల దాకా దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. బీజేపీ లీడర్లందరినీ సింగిల్ �
Mamata Banerjee ఉత్కంఠభరితంగా సాగిన నందిగ్రామ్ కౌంటింగ్లో చివరకు సువెందు అధికారి విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. టీఎంసీ అభ్యంతరంతో రీకౌంటింగ్ చేశామని.. సువెందు 1736 ఓట్ల తేడాతో దీదీపై గెలిచారని ఈసీ ప్రకటించింది. నందిగ్రామ్ లో తనన
NANDIGRAM నందిగ్రామ్ ఓట్ల లెక్కింపులో గందరగోళం నెలకొంది. తొలుత మమతాబెనర్జీ గెలిచినట్లు..ఆ తర్వాత సువెందు అధికారి గెలిచినట్లు వార్తలు వచ్చాయి. అయితే నందిగ్రామ్ లో ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదని ఈసీ వర్గాలు తెలిపాయి. నందిగ్రామ్ ఫలితం ఇంకా అధిక�
KERALA Kerala has given a verdict in favor of the LDF:CM Pinarayi Vijayan కేరళలో ఎల్డీఎఫ్ (లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్) చరిత్ర సృష్టించింది. అధికారాన్ని నిలుపుకొని తమకు తిరుగులేదని నిరూపించింది. కేరళలో నాలుగు దశాబ్దాల తర్వాత ఒక పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి. ఈ న
MAMATA టీఎంసీ ఘనవిజయం నేపథ్యంలో ఇది బెంగాల్ విజయమని మమతా బెనర్జీ తెలిపారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పిన మమతాబెనర్జీ..కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విజయోత్సవ సంబురాలు నిర్వహించకుండా తమ తమ ఇళ్లకు వెళ్లిపోవాలని టీఎంసీ కార్యకర్తలను మమ�
TAMILNADU తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం ఖాయమైంది. మొత్తం 234 స్థానాల్లో..డీఎంకే కూటమి 146స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా,ఏఐఏడీఎంకే కూటమి 87స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక,చెన్నైలోని మొత్తం 16 స్థానాల్లో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది.