Election

    ఢిల్లీ ఎన్నికలు : మైకులు బంద్..ఎక్కడికక్కడే గప్ చుప్

    February 6, 2020 / 12:25 PM IST

    దేశ రాజధాని ఢిల్లీలో మైకులు మూగబోయాయి. ఇన్ని రోజులు ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు..కాస్తా రెస్ట్ తీసుకుంటున్నారు. ఓటర్లు ఎవరికి పట్టం కడుతారన్న లెక్కలు వేసుకుంటున్నారు. 2020, జనవరి 06వ తేదీ గురువారం సాయంత్రం 06 గంటలకు ఎన్నికల క్యాంపెయిన్ ముగిస�

    ఢిల్లీలో ఇంటింటికీ అమిత్ షా…240మంది ఎంపీలతో బీజేపీ ప్రచారం

    February 5, 2020 / 06:43 PM IST

    అమిత్ షా…మోడ్రన్ డే ఇండియన్ పాలిటిక్స్ చాణుక్యుడు అని పిలుస్తుంటారు. బీజేపీలో కూడా మోడీ తర్వాత స్థానం ఆయనదే. అసలు బీజేపీ ఉనికిలో లేని రాష్ట్రాల్లో కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో అమిత్ షా నిజంగానే చాణుక్యుడే. ఆయన గట్టిగా ఏదైనా రా�

    తాజ్ మహల్ ను అమ్మేయనున్న మోడీ సర్కార్!

    February 4, 2020 / 07:49 PM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో కాంగ్రెస్ తమ టాప్ గన్స్ అయిన మజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,రాహుల్ గాంధీ,ప్రియాంకగాంధీ వాద్రాలను ప్రచార బరిలోకి దించింది. మంగళవారం ఢిల్లీలోని సంగమ్ విహార్,జంగ్పురలో రెండు ర్యాలీలో పా�

    కేజ్రీవాల్ ఉగ్రవాది…ఆధారాలున్నాయంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

    February 3, 2020 / 05:34 PM IST

    ఢిల్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. పోలింగ్ కు రోజులు దగ్గరపడుతున్న కొద్ది ఎన్నికల ప్రచారాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఓ ఉ�

    నేడు కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక

    January 29, 2020 / 01:54 AM IST

    కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికను (బుధవారం 29, 2020) నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఇప్పటికే పాలకవర్గాలు కొలువుదీరాయి.

    నేరేడుచర్లలో టెన్షన్..టెన్షన్ : ఉత్తమ్, కేవీపీ అరెస్టు

    January 28, 2020 / 07:59 AM IST

    సూర్యపేట జిల్లా నేరేడుచర్లలో ఉద్రిక్తత నెలకొంది. ఉత్తమ్, కేవీపీతోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

    నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికను బహిష్కరించిన కాంగ్రెస్

    January 28, 2020 / 07:01 AM IST

    నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కాంగ్రెస్ బహిష్కరించింది. కాంగ్రెస్, సీపీఎం సభ్యులు సమావేశం నుంచి బయటకు వచ్చారు.

    మున్సిపల్స్ : 9 కార్పొరేషన్లలో TRS జోరు

    January 24, 2020 / 01:41 PM IST

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై CPS సర్వే జరిపింది. 2020, జనవరి 24వ తేదీ శుక్రవారం ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఫలితాలను ప్రకటించింది. 120 మున్సిపాల్టీలో టీఆర్ఎస్ 104 నుంచి 109 స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. కాంగ్రెస్ 0 నుంచి 4 స్థానాలు, బీజేపీ 0

    గెలిచేది ఎవరో : కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు

    January 24, 2020 / 07:23 AM IST

    కరీంనగర్ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 2020, జనవరి 24వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. కరీంనగర్

    నాగ్‌పూర్‌లో వాడిన కమలం : జిల్లా పరిషత్ ఎన్నికలలో బీజేపీ ఓటమి

    January 9, 2020 / 07:42 AM IST

    నాగ్‌పూర్‌లో జిల్లా పరిషత్ ఎన్నికలలో బిజెపి ఓటమిపాలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజేతగా నిలిచింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్‌కు చెందినవారు కావడం గమనించాల్సిన విషయం. అంటే బీజేపీల�

10TV Telugu News