Home » Election
సింగరేణి కాలరీస్లో గుర్తింపు కార్మిక సంఘానికి నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని యూనియన్ల నాయకులు భావిస్తున్నారు. 2015 అక్టోబర్ 5న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయం సాధించింది. గుర్తింపు యూనియన్�
బ్రెగ్జిట్ సంక్షోభం మధ్య బ్రిటన్ పార్లమెంటు తాత్కాలికంగా రద్దయింది. 5వారాల పాటు పార్లమెంటును రద్దూ చేస్తున్నట్లు యూకే ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబరు 14న పార్లమెంటు సమావేశాలను పునరుద్ధరిస్తారు. పార్లమెంటును ప్రోరోగ్ చేస్తూ ప్రధాని బ�
ఫోర్జరీ కేసులో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు,మాజీ ఎమ్మెల్యే అమిత్ జోగి(42)ని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. 2013 ఎన్నికల సమయంలో అమిత్ జోగి.. తన అఫిడవిట్లో తన పుట్టిన ఫ్లేస్ ని, తేదీని, కులాన్ని తప్పుగా ప్రస్తావించారన్న ఆరోపణలు ఉన్�
తెలంగాణ మూవీ, టీవీ ఆర్టిస్ట్ యూనియన్(టీఎంటీఏయూ) అధ్యక్షుడిగా బాలిరెడ్డి పృథ్వీరాజ్ ఘన విజయం సాధించారు. ఫిలిం ఛాంబర్లో జరిగిన ఎన్నికల్లో పృథ్వీ రాజ్ తనపై పోటీ చేసిన నాగేంద్ర శర్మపై 310ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 360ఓట్లు పోల్ కాగా పృథ్వ�
మే 23..అందరూ ఎదురు చూసే రోజు. దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు. ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది ఆ రోజున తేలనుంది. ఈ రోజున ఎవరైనా మిస్ అవుతారా ? అందరూ టీవీల ఎదుట వాలిపోరు. అయితే మే 23నే వివాహాలు జరుగనున్నాయి. అయ్యో..బంధువులు..స్నేహితు�
తెలంగాణలో ఎన్నికల కోడ్కు ఎండ్ కార్డ్ పడటంలేదు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల పర్వంతో మొదలైన కోడ్… పరిషత్ ఎన్నికల వరకు నిర్విరామంగా కూస్తూనే ఉంది. అంతలోనే మరో ఎన్నికలు వచ్చాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో మరోస
యూపీలోని వారణాసి పార్లమెంట్ స్థానానికి నిజామాబాద్ రైతులు వేసిన నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 25 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 24 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఏర్గట్ట మండల కేంద్రానికి చెందిన సు�
మూడు దశాబ్ధాల అధికారం….ఎక్కడా ఎదురొడ్డి నిలబడ్డ వారే లేరు.. ఎంతటివారైనా తన ముందు చిత్తౌతూనే వచ్చారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు దూళిపాళ్ల నరేంద్ర సిద్ధమయ్యారు. అటు టీడీప
ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతు..భారతీయ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడమే 2019 ఎన్నికల మ్యానిఫెస్టో అని ఆ పార్టీ చీఫ�
గ్రేటర్ వరంగల్ పీఠం దక్కేదెవరికి…బల్దియా బాద్ షాగా లక్కీ ఛాన్స్ కొట్టేసేదెవరు ? లాబీయింగ్ కలిసి వస్తుందా ? ఎమ్మెల్యేలు జై కొట్టేదెవరికి ? గులాబీ బాస్ మనసులో మాటేంటి ? తెలంగాణలో కీలక నగరంపైనే ఇప్పుడు అందరి ఫోకస్. వరంగల్ మేయర్ ఎవరానే దానిపై