Election

    ఢీ అంటే ఢీ : TDP MP అభ్యర్థులు వెనుకబడ్డారా 

    April 20, 2019 / 02:36 PM IST

    సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై TDPలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే పోటీ చేసిన అభ్యర్థులు అందరూ.. తమ అధినేతను కలిసి పోలింగ్ వివరాలను అందజేస్తున్నారు. చంద్రబాబును కలిసిన నేతలందరూ ఈవీఎంల లోపాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అనంతర�

    EVMలలో అభ్యర్థుల భవితవ్యం : ముగిసిన రెండో దశ లోక్ సభ పోలింగ్

    April 18, 2019 / 11:58 AM IST

    రెండో దశ లోక్‌సభ పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4గంటలకే ఎన్నికలను ముగించారు అధికారులు. తమిళనాడులోని మధురైలో మాత్రం రాత్రి 8గంటల వరకు పోలింగ్ కొనసాగించేందుకు అనుమతిచ్చారు. ఈవీఎంలను పటిష్టమైన భద్రత నడుమ స్ట్రాం�

    పెళ్లి అలంకరణతో ఓటు వేసిన నవ దంపతులు

    April 18, 2019 / 10:33 AM IST

    జమ్మూకశ్మీర్‌లో ఓ కొత్త జంట పెళ్లి అలంకరణతోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. పెళ్లి తతంగం అంతా పూర్తయిన వెంటనే పీటల మీద నుండి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐదు సంవత్సరాలకు వచ్చే తమ బాధ్యతను విస్మరించకుడదే మంచి ఉద్ధేశ్యంతో �

    ఆ జిల్లాలో క్షుద్రపూజలు : ఏ పార్టీ గెలుస్తుందో చెప్పు చెబుతుంది

    April 18, 2019 / 09:07 AM IST

    ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో కాలికి వేసుకునే ఓ ‘చెప్పు’ చెబుతుందా? అంటే అవుననే నమ్ముతున్నారు ఏపీ వాసులు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఇంకా నెల రోజులకు పైనే సమయం ఉంది. కానీ అప్పటి వరకూ ఆగలేని కొందరు క్షుద్రపూజల ద్వారా తెల�

    AIADMKకి ఓటు వేస్తే మోడీకి వేసినట్లే – బాబు

    April 16, 2019 / 11:08 AM IST

    అన్నాడీఎంకేకు ఓటు వేస్తే మోడీకి ఓటేసినట్లేనని..స్టాలిన్‌ను సీఎంగా చూడాలనేది తమిళ ప్రజల కోరిక అని AP CM చంద్రబాబు అన్నారు.

    ఎన్నికల సందడి : మూడు దశల్లో స్థానిక సమరం

    April 14, 2019 / 02:21 AM IST

    తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై TRS ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. ZPTC, MPTCల పదవీకాలం ముగియనుండడంతో.. ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏప్రిల్ మూడో వారంలో నోటిఫికేషన్ వెలువుడే అవక�

    ZPTC, MPTC ఎన్నికలకు ఏర్పాట్లు : 22న నోటిఫికేషన్ !

    April 13, 2019 / 04:17 AM IST

    ZPTC, MPTC ఎన్నికల నిర్వాహణకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఏప్రిల్ 22న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 22 నుండి మే 14 వరకు పరిషత్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికనుగ�

    ఖమ్మంలో గెలుపెవరిది?

    April 12, 2019 / 03:23 PM IST

    తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పండుగ ముగిసింది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షింప్తమైంది. ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గంలో 75.61 శాతం పోలింగ్‌ నమోదవగా.. మహబూబాబాద్‌ నియోజకవర్గంలో 68.65 శాతం నమోదైంది. ఈవీఎంలను స్ర్టాంగ్‌ రూమ్స్‌ తరలించారు అధికా�

    ఎన్నికలు ముగిసినా ఏపీలో ఆగని ఘర్షణలు

    April 12, 2019 / 01:35 PM IST

    దాడులు..ప్రతిదాడులు, గొడవలు.. ధర్నాలు.. ఎన్నికలు ముగిసినా ఏపీలో ఘర్షణలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. ఓటింగ్‌కు సంబంధించి టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య అగ్గిరాజుకుంటూనే ఉంది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సంఘటన జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

    ఈవీఎంల మొరాయింపు : కృష్ణా జిల్లాలో ఇంకా కొనసాగుతున్న పోలింగ్

    April 11, 2019 / 03:42 PM IST

    కృష్ణా జిల్లాలో ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. ఈవీఎంల మొరాయింపుతో 2 నుంచి 4 గంటల వరకు ఆలస్యంగా అయింది. దీని ప్రభావంతో పోలింగ్ ఇంకా కొనసాగుతోంది. మచిలీపట్నం, గన్నవరం, చల్లపల్లి, బాపులపాడు, గుడవాడ, మైలవరంలో పోలింగ్ కొనసాగుతోంది. భారీగా క్యూలైన్లలో న�

10TV Telugu News