Home » Election
ఏపీలో హింసాత్మక ఘటనల మధ్య పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6గంటల వరకు క్యూ లైన్లో ఎంతమంది ఉన్నా వారికి ఓటు వేసేందుకు ఛాన్స్ ఇస్తామని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఎన్నికల పోలింగ్లో లోపాలున్నాయని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత తెలిపారు. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీ గురువారం పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేయడానికి కవిత దంపతులు నవీపేట మండలంలోని పోతంగల్ గ్రామానికి చేరుకున్నారు. అందరిలాగాన
కేంద్ర ఎన్నికల కమిషన్ తీరుపై మంత్రి లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేందుకు ఎంత ఉత్సాహంగా ఊర్లకు వెళతామో అంతకంటే ఉత్సాహంగా ఓట్లు వేసేందుకు ప్రజలు అంతకంటే ఎక్కువగా పోటెత్తారు.
ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అధికారులు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారని చెప్పారు.
తెలంగాణ, ఏపీలో మైకులు మూగబోయాయి. ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏప్రిల్ 11వ తేదీన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి.
నగరంలో స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్న వారితోపాటు వివిధ కారణాలతో హైదరాబాద్లో ఉంటున్న వారిలో చాలామందికి ఇప్పటికీ తమ ఊర్లలోనే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
అమరావతి : మహిళా సాధికారత అంటే గప్పాలు కొట్టే నాయకులు ఎన్నికల్లో సీట్లు ఇచ్చే విషయంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను పాటిస్తున్నాయా అంటే లేదనే చెప్పాలి. ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఓటు బ్యాంకులుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయి. మహిళా రిజర్వే
తాను ప్రచారం చేస్తుంటే స్ట్రీట్ లైట్లు ఆపివేస్తారా ? అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు స్ట్రీట్ లైట్లు ఆపివేస్తారు ? దద్దమ్మల్లారా..మూర్ఖుల్లారా ? అంటూ మండిపడ్డారు. లైట్లు ఆపివేస్తే ఏం గుండెల్లో ఉన్న వెలు�
నా బిడ్డ రౌడీ కాదు..రౌడీయిజం చేయలేదు..గూండాయిజం చేయలేదు..మీరే రౌడీలు..అంటూ వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తెలిపారు. మీ భవిష్యత్తు నా భద్రత అంటున్న చంద్రబాబు.. ఎవరికి భద్రత ఇస్తున్నారని ప్రశ్నించారు. తమ్ముళ్లూ, చెల్లెమ్మలు నన్ను రక్షించండన�