Home » Election
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన TRS NRI వింగ్ పార్లమెంట్ ఎలక్షన్ సమయంలోనూ రంగంలోకి దిగింది. పార్టీ తరఫున ప్రచారం ప్రారంభించేసింది.
ఎన్నికల సమయంలో జనసేనానీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల వరాలు కురిపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో. .
టాయిలెట్స్కి నేను చౌకీదార్..భారతదేశంలోని మహిళలకు రక్షణగా నేనున్నా..అంటూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కొన్ని రోజులుగా చౌకీదార్ అనే పదాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళుతున్నారు బీజేపీ నేతలు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మో�
ఢిల్లీ :దేశ వ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికల ప్రచారాలు పోటా పోటీగా కొనసాగుతున్నాయి. బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో బీజేపీ ఎన్నికల్లో చేస్తున్న ఖర్చు వివాదంగా మారింది. బీజేపీ చేసే ఖర్చు రూ. 90 వేల కోట్లు అని సుప్రీంకోర్టు న్యాయ
నిజామాబాద్ : నిజామాబాద్ లోక్సభ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. ఈవీఎంలతోనే నిజామాబాద్ లోక్సభ ఎన్నికలు జరపాలని సీఈసీ ఆదేశించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ఈసీకి కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లను సరఫరా చేయా
ప్రధాని మోడీ ప్రచారం కోసం ప్రతి వస్తువును వాడేస్తున్నారు. ఇటీవల రైళ్ళలో టీ కప్పులపై కూడా మైబీ చౌకీదార్ అనే నినాదంతో బీజేపీ ప్రచారానికి తెరలేపింది. ఇంకొందరు బీజేపీ అభిమానులు పెళ్లి శుభలేఖలను కూడా ప్రచారాస్త్రంగా వాడారు. ‘మాపెళ్లికి మీరు
నిజామాబాద్లో ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించే ప్రత్యామ్నాయాలను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. ఇందుకోసం Bell M -3 యాంత్రాలను పరిశీలించింది. ఇందులో ఒకేసారి 383 మంది అభ్యర్థులకు పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. నిజామాబాద్ లోక్సభ పరిధ�
కొవ్వూరు : ఎన్నికల ముందొకమాట తరువాత ఒకమాట చెప్పే వ్యక్తిని నేను కాదనీ..పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆడబిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు సంక్షేమ పథకాలు మహిళల కోసం ఇచ్చిన కోటిమంది అక్కచెల
వైసీపీ ప్రచారం మరింత హోరెత్తనుంది. ఇప్పటి వరకు ఆ పార్టీ తరపున జగన్ ఒక్కరే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు తోడుగా కుటుంబ సభ్యులు ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. మార్చి 29 శుక్రవారం నుంచి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల ప్రచారానిక�
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం(మార్చి-29,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణకు రానున్నారు.మహబూబ్ నగర్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో మోడీ పాల్గొననున్నట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ తెలిపారు. అంతేకాకుండా ఏప్రిల్-1,2019న మరో�