Home » Election2019
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలవేళ నిర్లక్షంగా వ్యవహరించిన ఉద్యోగులపై ఎన్నికల సంఘం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. విశాఖ, మండపేట, కోవూరు, సూళ్లూరుపేట, నూజివీడు ఆర్వో, ఏఆర్వోపై ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా ఆత్మకూర
2004 లో దివంగత నేత నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇచ్చారని, ఇప్పుడు తనకు కూడా ఒక్క అవకాశం ఇస్తే..
ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశిస్తూ..”ఈరోజు నేను రాజమండ్రిలో ఒక ర్యాలీలో మాట్లాడుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్లో నా రెండవ పర్యటన. తెలుగుదేశం పార్టీ ఓ�
ప్రముఖ క్రికెటర్.. కింగ్స్ లెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ప్రధాని నరేంద్ర మోడీకీ ఒక అప్పీల్ చేసుకున్నారు. ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో తమకు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే ఓటు వేసే హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని�
ఈశాన్య రాష్ట్రం మిజోరం లోక్సభ ఎన్నికల చరిత్రలో తొలి సారి ఓ మహిళ లోక్ సభ ఎన్నికల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్తో పాటు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికలు జరగకముందే అరుణాచల్ ప్రదేశ్లో ముగ్గురు బీజేపీ అభ్యర్ధులు ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు. అదేంటి ఎన్నికలు జరగకుండా ఎమ్మెల�
ఎన్నికల నామినేషన్ గడువు కూడా పూర్తి కావస్తుంది. అయితే పార్టీలు మాత్రం మేనిఫెస్టోలను విడుదల చేయట్లేదు. ఈ క్రమంలో తెలుగుదేశం మేనిఫెస్టోలో చేర్చిన ముఖ్యమైన అంశం గురించి చంద్రబాబు వెల్లడించారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వస్తే ఇప్పటివరకు ఇస్తు�
పార్లమెంటు ఎన్నికల చివరిదశ పోలింగ్ ముగిసిన తరువాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ను ప్రసారం చేయాలి అంటూ ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ని నేషనల్ ఛానెళ్లు పోలింగ్ అయిపోయిన రోజు సాయంత్రం విడుదల చేస్తుంటాయి. దాదాపుగా �
ఆంధ్రప్రదేశ్లో ఐటీ, జీఎస్టీ అధికారుల దాడులపై ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి హీరో శివాజీ ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలను, పార్టీల అభ్యర్ధులను బయపెట్టేందుకే ఢీల్లీ నుంచి కొంతమంది ఆదేశాలతో ఈ దాడులు జరగుత�
దక్షిణాది సినీ నటుడు ప్రకాశ్ రాజ్పై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ప్రకాష్ రాజ్.. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారనే కారణంతో కేసు నమోదు చేసింది. మరికొద్ది గంటల్లో ప్రకాష్ రాజ్ బెం�