Election2019

    ఏపీలో 12 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం

    May 5, 2019 / 05:50 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలవేళ నిర్లక్షంగా వ్యవహరించిన ఉద్యోగులపై ఎన్నికల సంఘం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. విశాఖ, మండపేట, కోవూరు, సూళ్లూరుపేట, నూజివీడు ఆర్వో, ఏఆర్వోపై ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా ఆత్మకూర

    2004లో నాన్నకిచ్చారు.. ఇప్పుడు నాకు ఇవ్వండి: జగన్

    April 4, 2019 / 07:34 AM IST

    2004 లో దివంగత నేత నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇచ్చారని, ఇప్పుడు తనకు కూడా ఒక్క అవకాశం ఇస్తే..

    ట్విట్ వార్ : టీడీపీ ఓడిపోతుందన్న మోడీ : నీ మార్పే ఖాయమన్న బాబు

    April 1, 2019 / 06:53 AM IST

    ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశిస్తూ..”ఈరోజు నేను రాజమండ్రిలో ఒక ర్యాలీలో మాట్లాడుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్‌లో నా రెండవ పర్యటన. తెలుగుదేశం పార్టీ ఓ�

    మోడీజీ మా హక్కును వాడుకునేందుకు అవకాశం ఇవ్వండి: అశ్విన్

    April 1, 2019 / 02:39 AM IST

    ప్రముఖ క్రికెటర్.. కింగ్స్ లెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ప్రధాని నరేంద్ర మోడీకీ ఒక అప్పీల్ చేసుకున్నారు. ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే ఓటు వేసే హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని�

    అక్కడి నుంచి తొలిసారి ఎన్నికల పోటీలో మహిళ

    March 29, 2019 / 02:01 AM IST

    ఈశాన్య రాష్ట్రం మిజోరం లోక్‌సభ ఎన్నికల చరిత్రలో తొలి సారి ఓ మహిళ లోక్ సభ ఎన్నికల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

    ఎన్నికలకు ముందే గెలిచారు: ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఏకగ్రీవం

    March 29, 2019 / 01:21 AM IST

    ఆంధ్రప్రదేశ్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికలు జరగకముందే అరుణాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు బీజేపీ అభ్యర్ధులు ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు. అదేంటి ఎన్నికలు జరగకుండా ఎమ్మెల�

    టీడీపీ మేనిఫెస్టో : గెలిస్తే రూ.3వేల పింఛన్

    March 25, 2019 / 04:46 AM IST

    ఎన్నికల నామినేషన్ గడువు కూడా పూర్తి కావస్తుంది. అయితే పార్టీలు మాత్రం మేనిఫెస్టోలను విడుదల చేయట్లేదు. ఈ క్రమంలో తెలుగుదేశం మేనిఫెస్టోలో చేర్చిన ముఖ్యమైన అంశం గురించి చంద్రబాబు వెల్లడించారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వస్తే ఇప్పటివరకు ఇస్తు�

    ఎగ్జిట్ పోల్స్: ఎలక్షన్ కమీషన్ నిర్ణయం.. నిరాశలో నాయకులు

    March 24, 2019 / 01:03 AM IST

    పార్లమెంటు ఎన్నికల చివరిదశ పోలింగ్ ముగిసిన తరువాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్‌ను ప్రసారం చేయాలి అంటూ ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఎగ్జిట్ పోల్స్‌ని నేషనల్ ఛానెళ్లు పోలింగ్ అయిపోయిన రోజు సాయంత్రం విడుదల చేస్తుంటాయి. దాదాపుగా �

    ఎన్నిక‌ల టైంలో ఐటీ రైడ్స్ ఎలా చేస్తారు : ఈసీకి శివాజీ కంప్ల‌యింట్

    March 22, 2019 / 07:02 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, జీఎస్టీ అధికారుల దాడులపై ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి హీరో శివాజీ ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలను, పార్టీల అభ్యర్ధులను బయపెట్టేందుకే ఢీల్లీ నుంచి కొంతమంది ఆదేశాలతో ఈ దాడులు జరగుత�

    పోలీసుల షాక్ : ప్రకాష్ రాజ్ నామినేషన్ పై డైలమా

    March 22, 2019 / 06:25 AM IST

    దక్షిణాది సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ప్రకాష్ రాజ్.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారనే కారణంతో కేసు నమోదు చేసింది. మరికొద్ది గంటల్లో ప్రకాష్ రాజ్ బెం�

10TV Telugu News