Home » elections 2024
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
మంచు లక్ష్మి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకుంది. మంచు లక్ష్మి ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
రాజమౌళి, భార్య రమా రాజమౌళి, తనయుడు కార్తికేయ దుబాయ్ నుంచి వచ్చి మరీ ఓట్ వేశారు
రేపు మన సినీ సెలబ్రిటీలు ఎవరెవరు ఎక్కడెక్కడ తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారంటే..
తాజాగా కల్కి నిర్మాత స్వప్న దత్ తన సోషల్ మీడియాలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ఉన్న ఫొటో ఒకటి షేర్ చేసింది. ఈ ఫొటో షేర్ చేసి స్వప్న, నాగ్ అశ్విన్ మధ్య జరిగిన సంభాషణని రాసుకొచ్చింది.
ప్రసన్న వదనం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుహాస్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.
తమిళనాడులో కూడా ఇవాళే లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో తమిళనాట సినిమా స్టార్స్ అంతా ఓటు వేయడానికి క్యూ కట్టారు.
ఎన్నికల హడావిడి ఉంటే ఏ సినిమాలు రిలీజ్ కి ఆసక్తి చూపించవు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు.
YS Jagan: ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగన్ ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తి రేపుతోంది.