Home » Elections2019
తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం సోమవారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఇప్పటికే 8 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించిన కాంగ్రెస్.. మరో 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఖమ్మం లోకసభ స్థానం అభ్యర�
నామినేషన్ ప్రక్రియ ఒకవైపు జరుగుతుండగా జనసేన పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల మూడవ జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. ఒక లోక్ సభ మరియు 13 మంది అసెంబ్లీ అభ్యర్ధలను జనసేన మూడవ జాబితాలో విడుదల చేసింది. రెండవ జాబితాలోని ఒక స్థానాన్ని
ఇప్పటికే తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్.. అభ్యర్ధులను రెడీ చేసుకుంటుంటే టీడీపీ మాత్రం తెలంగాణ ఎన్నికలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆంధ్రలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్టీ అధిష్టానం తెలంగాణ ఎన్నికల �
బొబ్బిలి ప్రాంతం పేరు వినగానే చారిత్రక నేపథ్యం గుర్తుకు వస్తుంది. ఆనాడు విజయనగరం, బొబ్బిలి సంస్థానాల మధ్య జరిగిన యుద్ధం.. బొబ్బిలి యుద్ధంగా చరిత్ర ప్రసిద్ధికెక్కిన విషయం తెలిసిందే. నాటి బొబ్బిలి చారిత్రక నేపథ్యం…నేడు రాజకీయపరంగానూ కొనసా
ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రధాన పార్టీలు పొత్తులు, అనుసరించాల్సిన ఎత్తులుపై తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుంటున్న కమ్యునిష్ట్ పార్టీలు, జనసేన ఇవాళ(12 మార్చి 2019) సీట్ల పంపకాలపై చర్చించనున్నారు. గతవారం ఇ
ఎన్నికల సమయం వచ్చేసింది. షెడ్యూల్ ప్రకటన అయిపోయింది. ఈ క్రమంలో పార్టీలలోకి ఆయారాంలు గయారంలు సిద్ధం అయ్యిపోయారు. సీట్లు రాక కోందరు.. విలువ లేదని కొందరు.. ఎలాగైతేనేం పార్టీలు మారి వారి వారి భవిష్యత్తును ఎలా మలుచుకోవాలని చూసుకుంటున్నారు. ఈ నేపధ�