Home » Eluru district
మహిళల స్వాలంభన సాధికారత లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా రూ. 2,25,330.76 కోట్లు అక్కాచెల్లెమ్మలకు అందజేయడం జర�
చేపల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. అందులో ఉన్న చేపలు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడ్డాయి. రోడ్డు మీద పడిన చేపల కోసం జనాలు ఎగబడ్డారు. ఎవరు ఏమైపోతే మాకెందుకు అన్న రీతిలో.. చేపలను సంచుల్లో వేసుకోవడంలో బిజీ అయిపోయారు.
Lankan villages: కొల్లేటి రాక్షసులు.. ఆ గ్రామాల్లో ప్రభుత్వ చట్టాలతో, నిబంధనలతో పనిలేదు
ఏలూరు జిల్లా పెదవేగి ఎస్ఐ సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. తల్లీకూతుళ్ల సూసైడ్ కేసులో అలసత్వం వహించారంటూ సత్యనారాయణపై వేటు వేశారు డీఐజీ బాలరాజు.
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కూలిపని చేసుకునే కూలీలపై పిడుగు పడింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు మరో ముగ్గురు కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి.
ఏలూరు జిల్లాలో ఒక యువకుడు ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు. బోరు బావిలో పడిపోయిన బాలుడిని బయటకు తీసుకు వచ్చి రక్షించాడు.
ఏలూరు జిల్లా గణపవరంలో వింత ఘటన జరిగింది. సాయి రామకృష్ణ అనే వ్యక్తి చెరువులో రొయ్యలు పడుతుండగా... ఓ రొయ్య అతని ముక్కులో దూరింది.
తన కూతురు వెంటపడుతున్నాడనే నెపంతో ఒక తండ్రి, యువకుడి మర్మాంగాలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన అమానుష ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఉప్పెన సినిమా తరహాలో ఈ ఘటన జరగటంతో
ప్రమాదం జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన తరువాత ఏలూరు ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీ తాత్కాలికంగా మూసివేస్తున్నాం అని కలెక్టర్ ప్రకటించారు.
ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పరిధిలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం కాగా, చికిత్స పొందుతూ ...