Home » Eluru district
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ఆగిఉన్న లారీని ఢీకొనడంతో నలుగురు మరణించారు.
సత్రంపాడు వినాయకుడి గుడి సమీపంలో రత్నాగ్రేసి తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసి సిద్ధార్థ విద్యాసంస్థలలో పనిచేస్తుంది.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి శివారులో ఎర్ర కాలువ బ్రిడ్జి వద్ద వ్యాన్, లారీ ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడింది.
ప్రజా వ్యతిరేకత సాకుతో ఎలీజాను తప్పించిన వైసీపీ ఇప్పుడేం చేస్తుంది?
దెందులూరులో జరిగే సిద్ధం సభకోసం ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 50 నియోజకవర్గాల నుంచి లక్షలాది మందిని సభకు తరలించేందుకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు.
తేజామూర్తి మూడు నెలల క్రితమే ప్రియాంక అనే యువతని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ హైదరాబాద్లోనే ఇన్ఫోసిస్లో..
చంద్రబాబు కెపాసిటీ పోలవరం అయితే సైకో జగన్ కెపాసిటీ మురికి కాలువ. Nara Lokesh - TDP
థాయిలాండ్కు చెందిన ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో వైరల్ అయిన పందెం కోడిని కొనుగోలు చేసేందుకు రంగాపురంకు వచ్చారు.
ఏలూరు నగరంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు అవమానం జరిగిందంటూ దళిత సంఘాలు నిరసనకు దిగాయి.
రెండేళ్ల క్రితం తల్లి చనిపోయింది. సవతి తల్లి పెట్టే ఇబ్బందులు ఆ బాలుడు భరించలేకపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలుడి ధైర్యానికి పోలీసులు అవాక్కయ్యారు. ఇంతకీ అతను చేసిన ఫిర్యాదు ఏంటంటే?