EMPLOYEE

    సికింద్రాబాద్‌లో విషాదం, ఆఫీస్ బిల్డింగ్‌పై నుంచి దూకి టెక్ మహీంద్రా ఉద్యోగిని ఆత్మహత్య

    November 19, 2020 / 05:50 PM IST

    tech mahindra employee suicide: సికింద్రాబాద్‌లో విషాదం నెలకొంది. టెక్‌ మహీంద్రా కాల్‌ సెంటర్‌ ఉద్యోగిని సుస్మిత ఆత్మహత్య చేసుకుంది. కాగా ఆమె మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. సుస్మిత ఆరో అంతస్తు నుంచి దూకిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలిలోనే ఆమె చనిపో

    మహేశ్ మర్డర్ కేసు : కాల్పులు జరిపింది సుపారీ గ్యాంగ్, ఎవరు చంపించారు ?

    October 19, 2020 / 09:10 AM IST

    Mahesh murder : విజయవాడలో కలకలం రేపిన మహేశ్ మర్డర్ కేసులో సస్పెన్స్ వీడుతోంది. మహేశ్‌పై తుపాకీతో కాల్పులు జరిపింది ఓ సుపారీ గ్యాంగ్ అని తేలింది. ఐతే.. అతన్ని ఎవరు చంపించారు? హత్యకు ఎవరు సహకరించారన్న విషయాలు ఇప్పుడు మిస్టరీగా మారాయి. పోలీసులు.. అన్ని కో�

    మహేశ్ ను కాల్చిందెవరు ? అతను నోరు విప్పితే అసలు విషయం తెలుస్తుంది

    October 12, 2020 / 07:13 AM IST

    Mahesh Shot Dead : విజయవాడ కమిషనరేట్ ఉద్యోగి మహేశ్‌ హత్య కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుల కోసం 10 టీమ్‌లు గాలిస్తున్నాయి. మహేశ్‌ స్నేహితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తును స్పీడప్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్�

    ఉద్యోగులకు గూగుల్ గుడ్ న్యూస్: జూన్ 2021 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్..

    July 28, 2020 / 08:35 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతరం అయ్యింది. ఈ క్రమంలోనే ఇప్పటికే అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనుమతులు ఇచ్చేశాయి. లేటెస్ట్‌గా గూగుల్ కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021 జూన్ వరకు వర�

    ఏపీలో ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్

    July 2, 2020 / 10:39 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులకు ఆటంకాలు తొలగిపోయాయి. ఏపీలో ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్ అయింది. ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుకు రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ గురువారం‌ (జులై 2, 2020) ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జ

    ఇంత సంక్షోభంలోనూ..జీతాలు పెరిగాయి

    May 16, 2020 / 04:08 AM IST

    కరోనా వైరస్ ఎంతో మందిని కష్టాల పాల్జేసింది. ఎన్నో జీవితాలను ఛిద్రం చేసేసింది. ఇంకా వైరస్ విస్తరిస్తునే ఉంది. దీని కారణంగా..లాక్ డౌన్ ప్రకటించారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో…అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. పరిశ్రమలు, దుకాణాలు, చిన్

    ఉద్యోగికి కరోనా పాజిటివ్… ఆయుష్మాన్ భారత్ ఆఫీస్ కు తాళం

    April 20, 2020 / 03:27 PM IST

    సెంట్రల్ ఢిల్లీలోని ఆయుష్మాన్ భారత్ ఆఫీసుకు సీల్ వేశారు అధికారులు. ఢిల్లీలోని ఆయుష్మాన్ భారత్ కార్యాలయంలోని ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో ఆఫీస్ ను సీల్ చేశారు. సీఈవో సహా కార్యాలయంలో పనిచేసే ఇతర సిబ్బందికి కరోనా టెస్ట్ లు చేస్తున్నారు. �

    నడుస్తూ సొంతూరికి.. 200కిలోమీటర్లు వెళ్లాక చనిపోయిన యువకుడు

    March 29, 2020 / 05:36 AM IST

    కరోనా.. కోవిడ్.. పేరు ఏదైనా ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి రోగం.. దేశాలకు దేశాలు.. రాష్ట్రాలకు రాష్ట్రాలు.. ఊర్లకు ఊర్లు.. పేద, ధనిక, కులం, మతం అనే భేదాలు లేకుండా వణికిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో మన దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కరోనాను కట్టడి చేస�

    కరోనా రిలీఫ్ ప్యాకేజీ : వచ్చే 3 నెలలు EPF మొత్తాన్ని చెల్లిస్తాం.. కేంద్రం

    March 26, 2020 / 08:58 AM IST

    సంఘటిత రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. ఉద్యోగుల భవిష్యనిధి (EPF) కింద ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయర్ షేర్, ఎంప్లాయీస్ షేర్ రెండింటిని వచ్చే మూడు నెలల ఈపీఎఫ్ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని కేంద్రం ప్రకటించింది. రూ.15వేల ల�

    Amazon డెలివరీ బాయ్‌కు కరోనా

    March 4, 2020 / 05:53 AM IST

    ఆన్‌లైన్ రిటైలర్ అమెజాన్.కామ్ కోసం పనిచేస్తున్న ఉద్యోగి మంగళవారం కరోనా వైరస్ బారిన పడ్డాడు. అమెరికాలో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సంక్రమించినట్లు అధికారులు తేల్చారు. ‘కరోనా సోకిన వ్యక్తికి మా వంతు సపోర్ట్ ఇస్తున్నాం’ అని ఆ కంపెనీ అధి�

10TV Telugu News