Home » EMPLOYEE
ఓ రెస్టారెంట్ ఉద్యోగి కిచెన్ సింక్ లోని స్నానం చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఈ వీడియోని కానర్ సోమెర్ ఫీల్డ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అమెరికాలో మిచిగాన్ రెస్టారెంట్ లో పని చేస్తున్న ఓ ఉద్యోగి �
ఎవరైతే సంవత్సరానికి రూ.2.5లక్షలు సంపాదిస్తున్నారో వారు పాన్ కార్డుతో ఆధార్ జత చేయకపోతే ఇక చిక్కుల్లో పడ్డట్లే. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొత్త రూల్స్ ఇష్యూ చేసింది. పాన్ కార్డుకు ఆధార్ను అనుసంధానం చేయకపోతే జీతంలో నుంచి 20శాతాన్ని పన్�
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్గా మారిపోతున్నారు ఎస్వీబీసీ చైర్మన్, “30 ఇయర్స్ ఇండస్ట్రీ” పృథ్వీ. ఇటీవల రైతుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పృథ్వీ పోసాని వంటి సినీనటులు, రాజకీయ పార్టీల నాయకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే లేటెస్�
అమెరికాలో ఘోరం జరిగింది. ఓ రెస్టారెంట్ కిచెన్ లో ఉద్యోగి చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ఉద్యోగి చేసిన వెధవ పని చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ
కర్నూలు జిల్లా ఆల్లగడ్డలో విద్యుత్ అధికారులు మందు పార్టీ చేసుకున్నారు. నల్లమల ఫారెస్టులో అధికారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు మద్యం తాగి చిందేశారు.
హైదరాబాద్ లోని మలక్ పేట్ లో ఉన్న టీవీ టవర్ ఎక్కాడు ఓ ఆర్టీసీ ఉద్యోగి. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాడు.
కాఫీ డే సిద్ధార్థ్ ఆత్మహత్య తర్వాత మరో ఫుడ్ సంబంధింత సంస్థ వార్తల్లో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని వయస్సుల వారిని మెప్పించి ఆదరణ దక్కించుకున్న మెక్ డొనాల్డ్ సీఈఓను తొలగిస్తూ సంచలన ప్రకటన చేసింది. కంపెనీ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిం�
ఆర్టీసీ ఉద్యోగులకు ముందే దీపావళి పండుగ వచ్చేసింది. వారి వేతనాలు భారీగా పెరిగాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు లెండి. పక్కనే ఉన్న గుజరాత్ రాష్ట్రంలో. అక్కడి బీజేపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీపావళి సంబరం ముందే వచ్చేసిందని �
ఉద్యోగులపై వారి బాస్లు కోపడటం.. తిట్టడం కామన్. ప్రతి ఆఫీసులోని ఉద్యోగికి ఇలాంటి అనుభవం సాధారణమే. కానీ, ఉద్యోగిని భౌతికంగా హింసించడం జరగదు. బెంగళూరులోని ఓ సెక్యూరిటీ ఏజెన్సీ యజమాని మాత్రం తన కింది స్థాయి ఉద్యోగిపై భౌతిక దాడికి దిగాడు. విచక్ష�
కేపీహెచ్బీ పీఎస్ పరిధిలోని 7th ఫేస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి సతీష్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇతను ప్రకాశం జిల్లా మార్టూరుకి చెందిన వాడు. మూసాపేటలో నివాసం ఉంటూ సొల్యూషన్స్ అనే కంపెనీని స్థాపించాడు. ఇందులో హేమంత్ పార్ట్ నర్. కానీ..ఆ