Home » ENG vs IND 5th Test
ఐదో టెస్టు మ్యాచ్కు ముందు శుభ్మన్ గిల్ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది.
అండర్సన్-టెండూల్కర్ టోఫ్రీలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆఖరి అంకానికి చేరుకుంది.
లండన్లోని ఓవల్ వేదికగా జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు సిరీస్లోని ఆఖరిదైన ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఐదో టెస్టు మ్యాచ్కు దూరం అయిన క్రమంలో వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ జట్టుకు ఓ సందేశం ఇచ్చాడు.
టీమ్ఇండియా గట్టి షాక్ తగిలింది. నాలుగో టెస్టు మ్యాచ్లో గాయపడిన టీమ్ఇండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐదో టెస్టుకు దూరం అయ్యాడు.