Home » Entry
శబరిమలైలో ఏం జరగబోతోంది. మండలపూజకి మణికంఠుడు సిద్ధమవుతోన్న వేళ ఇదే ప్రశ్న ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపైఆంక్షలు ఎత్తివేస్తూ 2018 సెప్టెంబరు 28న నలుగురుతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ ట్రావెన్కోర్ దేవసోం బోర్డు,నాయర్ సర్వీసెస్ �
దేశం వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తవ్వగా మరికొన్ని రాష్ట్రాలలో జరగాల్సి ఉంది. ఇప్పటికే ఐదు విడతలు పూర్తయ్యాయి. ఇంకా రెండు విడతలు జరగాల్సి ఉంది. ఆరో విడతగా మే 12న, చివరిగా మే 19న జరిగే ఎన్నికలతో
జనసేన అధినేత పనవ్ కళ్యాణ్ కు మద్దతుగా ఆయన సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు. ఎన్నికలు సమీపించటంతో తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక..ప్రకటించే విషయంలో తమ్ముడికి తోడుగా నాగబాబు ఎంట్రీ ఇచ్చారు.
దక్షిణాదిలో సక్సెస్ అయిన సినీ తారలు సాధారణంగా బాలీవుడ్ వైపు చూస్తారు. ముఖ్యంగా గ్లామర్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న కథానాయికలు బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఈ లిస్టులో సక్సెస్ అయిన వాళ్లు మాత్రం చాలా తక్క�
తనకు ఇప్పుడే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదన్నారు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా. రాబర్ట్ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆదివారం(ఫిబ్రవరి-24,2019) తన ఫేస్ బుక్ పేజీలో ఆయన �
తెలంగాణ 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను సీఎం కేసీఆర్ ఆర్థిక మంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా నీటి పారుదల రంగానికి రూ.22,500 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తె�
హైదరాబాద్: తెలంగాణ 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను సీఎం కేసీఆర్ ఆర్థిక మంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆసరా పెన్షన్స్ కోసం రూ.12 వేల 67 కోట్లను కేటాయించామని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువు
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను మొత్తం రూ. లక్షా 82 వేల కోట్ల బడ్జెట్ ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక�