Home » ESCAPE
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో హర్యానాలో భయాందోళనలు కలిగే ఘటన జరిగింది. హర్యానాలో కరోనా పాజిటివ్ ఉన్న 13మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. దీంతో జైలు అధికారులతో పాటు బైట అధికారులు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొవిడ్ సోకిన 13 మంది
హీరోయిన్ రాయ్లక్ష్మీ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ సినిమా కోసం నీటి లోపల యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో రాయ్లక్ష్మీ గాయపడ్డారు.
penguin jumped into tourists boat : సముద్రం ఎంత గంభీరమైనదో అంత ప్రమాదకరమైనది కూడా. దూరం నుంచి చూస్తే అందంగా కనిపించి కవ్వించే సముద్రం దగ్గరకెళితే భయపెడుతుంది. సముద్రంలో జీవించే జీవులకు పెద్ద వాటినుంచి చిన్నవాటికి ఎటువంటి ప్రాణభయం ఉంటుందో ప్రత్యేకించి చెప్పన�
Hanamkonda man trapped delhi girl: సోషల్ మీడియా వాడకం పెరిగాక ఎక్కడెక్కడెక్కడి వాళ్లు పరిచయం అవుతున్నారు. కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవటం కొత్త విషయాలు తెలుసుకోవటం స్నేహానికి హద్దులు లేకుండా పోయింది. దీనితో పాటే నేరాలు కూడా పెరిగిపోయాయి. తాజాగా ఇన్ స్టా గ్రా
Many suspicions in Boinpally kidnapping case, Where is Bhargav Ram? : తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మిస్టరీ కంటిన్యూ అవుతునే ఉంది. ఈ కేసులో ఏ3గా ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ రామ్ అజ్ఞాతంలోకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు భార్గవ రామ్న�
Bandaru Dattatreya :మాజీ కేంద్రమంత్రి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద గవర్నర్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బయటకు �
ap assembly speaker : ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు ప్రమాదం తప్పింది. స్పీకర్ ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం నుంచి తమ్మినేని సీతారామ్ క్షేమంగా బయటపడ్డారు. దీంతో అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిప�
Chilli Powder: నిందితుడ్ని అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసుల కళ్లలో కారం కొట్టిందా తల్లి. కొడుకును కాపాడుకోవాలనే తాపత్రయంతో ముంబైలోని మాల్వాని ఏరియాలో ఈ ఘటన జరిగింది. నిందితుడ్ని అరెస్టు చేసేందుకు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అంబుజ్వాడీ ఏరియాకు వచ్చారు.
A woman’s narrow escape : హైదరాబాద్ లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. కుండపోతగా కురిసిన వర్షంతో వరద పోటెత్తింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇంకా నీటిలో పలు కాలనీలున్నాయి. రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. నగరంలో జన జీవన స్తంభించిపోయింది. ట్రాన్స్ ఫార్మర్లు, వాహనా
ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి నుంచి ముగ్గురు కరోనా రోగులు పరారయ్యారు. బ్లాక్ నెం.216 నుంచి శ్రీనివాసరావు, నారాయణ రెడ్డి, రామలక్ష్మణరెడ్డి వైద్య సిబ్బంది కళ్లుగప్పి ముగ్గురు రోగులు వెళ్లిపోయారు. పేషెంట్స్ పరారీపై రిమ్స్ సూపరింటెండెం�