Home » ESCAPE
కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో, ప్రాణాంతకమో అంతా కళ్లారా చూస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా కాటేస్తుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలు తీస్తుంది. అందుకే కరోనాతో గేమ్స్ వద్దు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు నెత్తీ నోరు బాదు�
ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ ఎన్కౌంటర్లో 8 మంది పోలీసులను కాల్చిచంపిన కేసులో ముఖ్య నిందితుడు, గ్యాంగ్స్టర్ వికాస్ దుబే పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఈ రోజు ఉదయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నుంచి ఎస్టీఎఫ్ అతన్ని కాన్పూర్కు తీసుకు
ఉత్తరప్రదేశ్ లో 8మంది పోలీసులను బలితీసుకున్న గ్యాంగ్ స్టర్, మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అమర్ దూబే హతమయ్యాడు. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి అమర్ దూబేని కాల్చి చంపారు. 8మంది పోలీసుల హత్య కేసులో అమ
చిన్న గల్లీ..ఆ దారిలో పాదాచారులు, వాహనాలు వెళుతూ..కొంచెం బిజీ బిజీగా ఉంది. ఓ ఆటో వెళుతుండగా..దాని వెనుక ఓ బైక్ పై వెళుతున్నారు. అదే సమయంలో ఓ కారును ర్యాష్ గా పోనిస్తూ…మహిళను ఢీకొట్టాడు. దీంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీల�
రెండేళ్ల బాలుడు తాచుపాము బారి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ సంఘటన కర్నాటక బెలగావి జిల్లా కంగ్రేలిలో చోటుచేసుకుంది. తండ్రి వేదాంత్ అనే రెండేళ్ల తన కుమారుడిని పొలానికి తీసుకెళ్లాడు. కుమారుడు ఆడుకుంటుండగా తండ్రి వీడియో తీస్తున్నాడు. అప్ప�
పూణేలోని బాలేవాడి ప్రాంతంలోని ఒక ఐసోలేషన్ ఫెసిలిటీ నుండి 70 ఏళ్ల COVID-19 రోగి పారిపోయాడు. యార్వాడాలోని తన ఇంటికి చేరుకోవడాని దాదాపు 17 కిలోమీటర్లు అతడు నడిచాడు. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన క్వారంటైన్ ఫెసిలిటీలో రోగులకు ఆహారాన్ని అందించట్లేదని, క�
కరోనా లక్షణాలతో హాస్పిటల్లో చేరిన 55 సంవత్సరాల వ్యక్తి తప్పించుకోవాలని.. ప్రాణాలు కోల్పోయాడు. హాస్పిటల్లోని ఆరో అంతస్థులో ఉన్న ఐసోలేషన్ వార్డు నుంచి బెడ్ షీట్ల సాయంతో పారిపోవాలనుకున్నాడు. కర్నాల్ లోని కల్పనా చావ్లా మెడికల్ కాలేజీ కిటిక�
కరోనా వైరస్ వ్యాపించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకొంటోంది. ఇప్పటికే లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే..వైరస్ బారిన పడి హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతూ..కొంతమంది తప్పించుకుని బయటకు రావడం..భయాందోళనలకు గురి చ
సామాజిక మాధ్యమాలలో ఫేక్ వార్తలను ప్రచారం చేసేవాళ్లు ఇటీవలికాలంలో ఎక్కువ అయిపోయారు. అందులోనూ కొందరిని టార్గెట్గా చేసుకుని, దురుద్ధేశాలతో లేనివాటిని ఆపాదిస్తూ.. సంస్థలకు, వ్యక్తులకు చెడ్డపేరు తేవాలని భావించే వ్యక్తులు దిగజారిపోయి అసత్య ప
నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా అనుమానితుడు ఆస్పత్రి నుంచి కనిపించకుండా పారిపోయాడు.