ESCAPE

    పోలీస్ స్టేషన్ లో నుంచి పరారైన అత్యాచార కేసు నిందితుడు

    December 17, 2019 / 02:17 PM IST

    పోలీస్ స్టేషన్ లో నుంచి అత్యాచార కేసు నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని సూరజ్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

    పెళ్లైన రాత్రే పెళ్లి కూతురు పరార్ : డబ్బు, నగలు మాయం

    December 15, 2019 / 10:15 AM IST

    సమాజంలో ప్రస్తుత పరిస్ధితుల్లో మగపిల్లలకు పెళ్లి అవటం కొంచెం కష్టంగానే ఉంది. యువతుల కోరికలు కానీయండి మరే కారణాలైనా సరే…కొన్నిసందర్భాల్లో మగపెళ్లి వారే పెళ్లి ఖర్చు అంతా భరించి పెళ్లి చేసుకుని  కోడల్ని ఇంటికి తెచ్చుకునే పరిస్ధితులు కొ

    టిక్ టాక్ పిచ్చి.. యువతితో పారిపోయిన వివాహిత

    December 14, 2019 / 05:18 AM IST

    టిక్ టాక్… సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే క్రేజీ యాప్. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ పిచ్చపిచ్చిగా ఈ యాప్ ను వాడేస్తున్నారు. అయితే ఇలా టిక్ టాక్ వీడియోలకు బానిసైన ఓ యువతి ఏం చేసిందో తెలుసా..? టిక్ టాక్ వీడియోలకు అలవాటు పడి తన కుటుంబాన్నే ర�

    పెట్టుబడిదారుల డబ్బుతో పరారీ..గుడ్ విన్ జ్యూవెలర్స్ ఓనర్స్ పై కేసు నమోదు

    October 28, 2019 / 06:40 AM IST

    కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్లను మోసం చేసి బిచాణా ఎత్తేసిన గుడ్‌విన్ జ్యువెల్లరీ సంస్థ యజమానులు సునీల్ నాయర్,సుధీర్ నాయర్ లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకర్షణీయ వడ్డీ, ఇతర ఆఫర్లతో ఆకట్టుకుని, పెద్దమొత్తంలో డబ్బులు దండుకుని పారిపోయార�

    ఆరుగురు వృద్ధుల పళ్లు పీకేసి..అశుద్దం తినిపించిన గ్రామస్థులు

    October 3, 2019 / 01:20 AM IST

    ఒడిషాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సభ్యసమాజం తలదించుకునేదిగా ఉంది. చేతబడి అనుమానంతో ఆరుగురు వృద్ధుల పళ్లు పీకేసి వారి చేత అందరిముందు అశుద్దం తినిపించారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలోని గోపర్పూర్ గ్రామంలో జరిగింది. స్థానిక పోలీస్ అధ�

    సింహాల ఫైట్… సైలెంట్ గా తప్పించుకున్న బర్రె

    September 2, 2019 / 10:14 AM IST

    సింహాల మధ్య జరిగిన ఫైట్ కారణంగా ఓ బర్రెకు పునర్జన్మ లభించింది. దక్షిణాఫ్రికాలోని క్రుగేర్ నేషనల్ పార్క్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. తీవ్ర ఆకలితో ఉన్న సింహాలు ఓ బర్రెను ఈడ్చుకువచ్చి బంధించాయి. ఆ బర్రెను తినేందుకు ఐదు సింహాలు గుమిగూడాయి. ఇంతలో�

    నీరవ్ కు నో బెయిల్..మరోసారి తిరస్కరించిన లండన్ కోర్టు

    March 29, 2019 / 03:30 PM IST

    పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ పెట్టుకున్న బెయిల్ అప్లికేషన్ ను  శుక్రవారం(మార్చి-29,2019)లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఒకసారి నీరవ్ బెయిల్ అప్లికేషన్ ను కొట్టేసిన కోర్టు ఇవాళ మరోసారి కొట్టివ

    చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం : వేలానికి నీరవ్ పెయింటింగ్స్

    March 26, 2019 / 12:17 PM IST

    పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి చెందిన ప్రభుత్వం సీజ్ చేసిన ఖరీదైన పెయింటింగ్ లను అధికారులు మంగళవారం(మార్చి-26,2019) అధికారులు వేలంపాట వేయనున్నారు. ముంబైలో ఇవాళ నీరవ్ కి చెందిన 68 పెయింటింగ్ లను బహిరంగ వేలంపాటలో పెట�

    అలబానియాలో దొరికాడు : రూ.8వేల కోట్లు ఎగ్గొట్టిన పటేల్ అరెస్ట్

    March 22, 2019 / 01:28 PM IST

    దేశంలో వేలకోట్ల రూపాయలు బ్యాంకులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు ఒక్కొక్కరుగా పోలీసులకు చిక్కుతున్నారు.మొన్న విజయ్ మాల్యా,నిన్న నీరవ్ మోడీ..నేడు మరో ఆర్థిక నేరగాడు గుజరాత్ లోని వడోదరకు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్ ప�

    న్యూజిలాండ్‌లో ఫైరింగ్ : 12 మంది మృతి

    March 15, 2019 / 03:30 AM IST

    న్యూజిలాండ్‌‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ వ్యక్తి విచక్షణారహితంగా ఫైరింగ్ చేశాడు. ఈ ఘటన క్రైస్ట్‌ చర్చ్‌లోని ఆల్‌నూర్ మసీదులో చోటు చేసుకుంది. 12 మంది మృతి చెందగా ఎంతో మందికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చ�

10TV Telugu News