EVM

    బ్రేకింగ్ : ఆ ఇంట్లోకి EVM, వీవీ ప్యాట్ ఎలా వచ్చాయ్

    April 16, 2019 / 10:42 AM IST

    ఈవీఎం తరలింపులో ఫేక్ న్యూస్ సర్క్యూలేట్ అవుతోందని, ఈవీఎంలన్నీ సవ్యంగా తరలించామని ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించిన కొద్దిసేపటికే ఓ EVM ఓ వ్యక్తి ఇంట్లో ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. ఇది అసలు ఇక్కడకు ఎలా వచ్చింది ? ఎవరు తరలించారో తె�

    గెలిస్తే సూపర్.. ఓడితే ట్రాష్ : బాబుకి కేటీఆర్ చురకలు

    April 15, 2019 / 03:37 AM IST

    టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న వీధి నాటకాలు చూస్తుంటే.. ఏపీలో ఎవరు గెలుస్తున్నారో అర్ధం అవుతోందంటూ వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలు మంచివి… లేకపోతే  కావా?  అని సూట�

    ఈసీ ముందుకు టీడీపీ టెక్నికల్ టీం: లోపాలు నిరూపిస్తారా?

    April 15, 2019 / 01:33 AM IST

    ఈవీఎంలలో తప్పులు ఉన్నాయంటూ చెబుతున్న టీడీపీ ఇవాళ ఈసీ ముందుకు.. ఆ పార్టీ టెక్నికల్ టీమ్‌ను పంపనుంది. కేంద్ర ఎన్నికల సంఘంతో ఉదయం 11 గంటలకు భేటి కానుంది. అయితే టీడీపీ పంపే టెక్నికల్ టీమ్‌లో మాత్రం హరి ప్రసాద్ ఉండటానికి వీల్లేదని సీఈసీ చెబుతుంది. �

    దూల తీరింది : స్ట్రాంగ్ రూంలో ఫోటో దిగినందుకు కేసు నమోదు 

    April 13, 2019 / 02:42 PM IST

    హైదరాబాద్: చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు, ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు చిక్కుల్లో పడ్డాడొక టీఆర్ఎస్ నాయకుడు. 2019 ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  నిషిధ్ద ప్రాంతమైన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్�

    ప్రజా తీర్పు ఈవీఎంలో నిక్షిప్తం : టైట్ సెక్యూరిటీ

    April 12, 2019 / 01:25 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ప్రజా తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది.

    విఫలమైన ఈసీ : చుక్కలు చూపించిన EVMలు

    April 12, 2019 / 01:45 AM IST

    ఏపీలో జరిగిన ఎన్నికల ఏర్పాట్లలో ఎలక్షన్‌ కమిషన్‌ ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా EVMలు ఓటర్లకు చుక్కలు చూపించాయి.

    వాడెవడండీ బాబూ : EVM రీస్టార్ట్ : 52 ఓట్లు డిలీట్

    April 11, 2019 / 06:34 AM IST

    పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను ఎస్సీ కాలనీలోని పోలింగ్ బూత్ లో విచిత్రమైన ఘటన జరిగింది. ఈవీఎం మొరాయించిందని వీఆర్ఏ దాన్ని రీస్టార్ట్ చేశాడు. దీంతో 52 ఓట్లు డిలీట్ అయ్యాయి. ఈ విషయం తెలిసి ఓటర్లు షాక్ తిన్నారు. తమ ఓట్లు డిలీట్ కా�

    ఏప్రిల్11 పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి : రజత్ కుమార్ 

    April 8, 2019 / 02:00 PM IST

    హైదరాబాద్ : ఏప్రిల్11 న జరిగే తొలివిడత పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని సీఈఓ రజత్ కుమార్  చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ స్ధానంలో ఎక్కువ మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నందున   ప్రత్యేక మైన ఏర్పాట్లు చేసామని ఆయన చెప్పా�

    హైదరాబాద్ టూ వైజాగ్ : వందల సంఖ్యలో డమ్మీ EVMలు పట్టివేత

    April 3, 2019 / 11:29 AM IST

    హైదరాబాద్ టూ వైజాగ్.. ఓ వ్యాన్ స్పీడ్ గా వెళుతుంది. వ్యాన్ మొత్తం కవర్లతో కప్పబడి ఉంది. బయట నుంచి చూస్తే ఏదో సరుకు తరలిస్తున్నట్లు కనిపిస్తుంది. ఏదైనా వదిలే అలవాటు లేని చెక్ పోస్ట్ అధికారులు.. అనుమానం్ వచ్చి కవర్లు తొలగించి చూశారు. అంతే షాక్.. E

    ఎన్నికల కసరత్తు : ఈసీ అఖిల‌ప‌క్ష స‌మావేశం

    March 6, 2019 / 03:40 PM IST

    హైదరాబాద్: పార్ల‌మెంట్ ఎన్నిక‌ల షెడ్యుల్ కి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్నందున రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ అందుక‌నుగుణంగా  ఏర్పాట్లు చేస్తోంది. గ‌తంలో వ‌చ్చిన అనుభవాల‌ను దృష్టిలో పెట్టుకుని రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌�

10TV Telugu News