EVM

    ఈవీఎం వద్దు బ్యాలెట్ ముద్దు.. బ్యాలెట్ పద్దతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

    October 5, 2020 / 04:16 PM IST

    ghmc elections: త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాలెట్ పద్దతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అన్ని పార్టీల అభిప్రాయం తీసు�

    హుజూర్ నగర్ పోలింగ్ : గరిడేపల్లిలో మొరాయించిన EVM..నిలిచిపోయిన పోలింగ్

    October 21, 2019 / 05:41 AM IST

    తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ రేపుతున్న హుజూర్ నగర్ ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలింగ్ లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. గరిడేపల్లిలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో  పోలింగ్ నిలిచిపోయిది.  ఉత్సాహంగా ఓట్లు వేయటానికి వచ్చిన ఓటర్ల�

    టీవీ9 భారత్ వర్ష్ కు ఎన్నికల సంఘం మందలింపు

    May 10, 2019 / 11:35 AM IST

    ఢిల్లీ : 20 లక్షల ఈవీఎంలు తయారు చేసిన వారి దగ్గర నుంచి కనపడకుండా పోయాయని, ఆధారాలు లేకుండా కధనాలు ప్రసారం చేసిన టీవీ 9 భారత్ వర్ష్ పై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు  ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రాహుల్ చౌదరికి ఈసీ అధికార ప్ర�

    చంద్రబాబు, కేసిఆర్‌లపై మోడీ విమర్శలు

    May 10, 2019 / 09:51 AM IST

    దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరు సరిగ్గా లేదని, వీవీ ప్యాట్‌లను లెక్కించాలంటూ చంద్రబాబు.. జాతీయ నేతలతో కలిసి సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించని ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా చంద్రబాబు ఈవీఎం�

    ఈవీఎంల హ్యాకింగ్‌కు కుట్ర : విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు

    May 1, 2019 / 01:59 PM IST

    ఏపీలో ఈవీఎంల హ్యాకింగ్ కు కుట్ర జరుగుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

    విపక్షాలను చూస్తుంటే స్కూల్ పిల్లలు గుర్తుకొస్తున్నారు

    April 24, 2019 / 07:07 AM IST

    విపక్షాలపై మరోసారి ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-24,2019)జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగాలో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ…నిన్నటివరకు విక్షకాలు మోడీని తిడుతుండేవి.కానీ న�

    ఏ బటన్ నొక్కినా బీజేపీకే : EVMల పనితీరుపై అఖిలేష్ ఫైర్

    April 23, 2019 / 07:47 AM IST

    ఈవీఎంల పనితీరుపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఫైర్ అయ్యారు.దేశవ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్నాయని, ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు పడుతుందని అఖిలేష్ ట్వీట్ చేశారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియడం లేదన

    ఏ బటన్ నొక్కినా బీజేపీకే : క్యూలో వెళ్లి ఓటు వేసిన కేరళ సీఎం

    April 23, 2019 / 04:33 AM IST

    కేరళ సీఎం పిన్నరయి విజయన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కన్నూర్ జిల్లాలోని పిన్నరయిలోని ఆర్ సీ అమల బేసిక్ యూపీ స్కూల్ లోని పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిలబడి వెళ్లి విజయన్ ఓటు వేశారు.సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగామంగళవారం(ఏప్రిల్-

    TMC, BJP కార్యకర్తల ఘర్షణ: ముక్కలైన EVM

    April 18, 2019 / 09:29 AM IST

    పశ్చిమ బెంగాల్‌ లోక్ సభ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాలలో ఉద్రిక్తత వాతావరణం మధ్య పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో చోప్రా నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌నతో ఓ పోలింగ్ బూత్‌లోని ఈవీఎం ధ్

    ఎన్నికల అవకతవలపై సుప్రీం కెళ్తా: కేఏ పాల్

    April 17, 2019 / 08:07 AM IST

    ఢిల్లీ : ఏపీలో జరిగిన ఎన్నికల అవకతవకలపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేస్తానని  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. 2 గంటల పాటు ఈవీఎం లుపని చేయకపోతే పోలింగ్ రద్దు చేయాలని చట్టంలో ఉందని ఆయన చెప్పారు.  నరసాపురం పార్లమెంట్ నియోజక వర

10TV Telugu News