Home » EVM
ఓట్ల చోరీ, ఈవీఎంల ఇష్యూలో సైలెంట్గా ఉండటమే బెటర్ అనుకుంటోందట. వరుస కేసులతో పాటు, ఇప్పటికే జగన్పై ఉన్న ఈడీ, సీబీఐ కేసుల నేపథ్యంలో కేంద్రం హర్ట్ అయ్యేలా ఏ కామెంట్స్ చేసినా తలనొప్పని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
EVM Fight : ఈవీఎంలపై జగన్ సంచలన ట్వీట్తో ఏపీలో మరోసారి పొలిటిక్ హీట్
Evm Hacking Row : ఈవీఎంలపై మస్క్ మామ సంచలన వ్యాఖ్యల దుమారం
కనెక్టివిటీ, బ్లూ టూత్, వైఫై, ఇంటర్నెట్ లేకుండా హ్యాకింగ్ అసాధ్యమని, వీటికి రీ ప్రోగ్రామింగ్ కూడా ఉండదని మాజీ మంత్రి తేల్చి చెప్పారు.
ఈవీఎంలపై మొదటి నుంచీ సందేహం వ్యక్తం చేస్తున్నారు. పోలైన అసలు ఓట్లకు, లెక్కించిన ఓట్లకు, మెజార్టీకి సంబంధం లేకుండా ఈసీ లెక్కలుంటున్నాయని జాతీయ మీడియాలో కొందరు ఆరోపణలు చేస్తున్నారు.
సైలెన్స్ పీరియడ్ లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సాయంత్రం 6 తర్వాత ప్రచారం కోసం బయటి నుంచి వచ్చిన వారు స్వస్థలాలకు వెళ్ళిపోవాలి.
ఫలితాల ప్రకటన తర్వాత 7 రోజులలోపు సంబంధిత అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియచేయాలని చెప్పారు.
లోక్సభ ఎన్నికలు దేశ తలరాతను నిర్ణయించేవని ఆయన అన్నారు. అలాగే, తాను ఇటీవల అయోధ్య రామ మందిరంపై చేసిన వ్యాఖ్యలను
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7.00గంటలకు ప్రారంభమైంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3.26 కోట్ల మంది ఓటర్లు పోలింగ్ పర్వంలో పాల్గొననున్నారు. ఓటరు ఈవీఎంలో ఓటు వేశాక ఓటు పడిందా లేదా అనేది వీవీప్యాట్ యంత్రంలో చూడ�
12వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రత కల్పించారు. 1.4 లక్షల ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వహణలో ఉన్నారు. పోలింగ్ భద్రత కోసం సుమారు లక్ష మంది భద్రతా సిబ్బందిని నియమించారు.