-
Home » EVM
EVM
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలు ఎందుకు ఉపయోగించరు.. కారణం ఏంటి..
ఆ ఎలక్షన్స్ లో వీటిని ఉపయోగించరు. అసలు ఈవీఎంల ఊసే వినిపించదు.
రాహుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై ఏపీలో చర్చ.. రాహుల్ వ్యాఖ్యలను వైరల్ చేస్తోన్న వైసీపీ సోషల్ మీడియా
ఓట్ల చోరీ, ఈవీఎంల ఇష్యూలో సైలెంట్గా ఉండటమే బెటర్ అనుకుంటోందట. వరుస కేసులతో పాటు, ఇప్పటికే జగన్పై ఉన్న ఈడీ, సీబీఐ కేసుల నేపథ్యంలో కేంద్రం హర్ట్ అయ్యేలా ఏ కామెంట్స్ చేసినా తలనొప్పని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈవీఎంలపై జగన్ సంచలన ట్వీట్తో ఏపీలో మరోసారి పొలిటిక్ హీట్
EVM Fight : ఈవీఎంలపై జగన్ సంచలన ట్వీట్తో ఏపీలో మరోసారి పొలిటిక్ హీట్
ఈవీఎంలపై మస్క్ మామ సంచలన వ్యాఖ్యల దుమారం
Evm Hacking Row : ఈవీఎంలపై మస్క్ మామ సంచలన వ్యాఖ్యల దుమారం
టార్గెట్ బీజేపీ? ఈవీఎంలపై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణల వెనుక అనేక అనుమానాలు
కనెక్టివిటీ, బ్లూ టూత్, వైఫై, ఇంటర్నెట్ లేకుండా హ్యాకింగ్ అసాధ్యమని, వీటికి రీ ప్రోగ్రామింగ్ కూడా ఉండదని మాజీ మంత్రి తేల్చి చెప్పారు.
ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా? ఇది సాధ్యమేనా? భారత్లో భారీ దుమారం రేపిన ఎలాన్ మస్క్ ట్వీట్
ఈవీఎంలపై మొదటి నుంచీ సందేహం వ్యక్తం చేస్తున్నారు. పోలైన అసలు ఓట్లకు, లెక్కించిన ఓట్లకు, మెజార్టీకి సంబంధం లేకుండా ఈసీ లెక్కలుంటున్నాయని జాతీయ మీడియాలో కొందరు ఆరోపణలు చేస్తున్నారు.
ఏపీలో అక్కడ పోలింగ్ సా.4 గంటల వరకే, పోలింగ్ కేంద్రాల్లో వాటికి అనుమతి లేదు- సీఈవో మీనా
సైలెన్స్ పీరియడ్ లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సాయంత్రం 6 తర్వాత ప్రచారం కోసం బయటి నుంచి వచ్చిన వారు స్వస్థలాలకు వెళ్ళిపోవాలి.
లోక్సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఫలితాల ప్రకటన తర్వాత 7 రోజులలోపు సంబంధిత అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియచేయాలని చెప్పారు.
ఇలాగైతే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400కు పైగా సీట్లు గెలుస్తుంది: కాంగ్రెస్ నేత పిట్రోడా
లోక్సభ ఎన్నికలు దేశ తలరాతను నిర్ణయించేవని ఆయన అన్నారు. అలాగే, తాను ఇటీవల అయోధ్య రామ మందిరంపై చేసిన వ్యాఖ్యలను
వీవీ ప్యాట్ యంత్రంలో మీరు వేసిన ఓటు చూసుకోవచ్చు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7.00గంటలకు ప్రారంభమైంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3.26 కోట్ల మంది ఓటర్లు పోలింగ్ పర్వంలో పాల్గొననున్నారు. ఓటరు ఈవీఎంలో ఓటు వేశాక ఓటు పడిందా లేదా అనేది వీవీప్యాట్ యంత్రంలో చూడ�