EVM

    ఈవీఎం లను హ్యాక్ చేయలేరు : సీఈవో రజత్ కుమార్ 

    March 2, 2019 / 02:45 AM IST

    హైదరాబాద్‌: ఈవీఎం లను ఎవరూ హ్యాక్‌ చేయలేరని, అది సాధ్యమయ్యే పనికాదని సీఈవో రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఓటింగ్‌ యంత్రాల పని తీరుపై రాజకీయపార్టీలు లేవనెత్తే  అనుమానాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. శుక్రవారం  హైదరాబాద్

    బీజేపీ పై సర్జికల్ స్ట్రైక్స్ : రాహుల్ గాంధీ

    February 1, 2019 / 03:08 PM IST

    ఢిల్లీ: రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్స్ చేపడతామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్  గాంధీ చెప్పారు. పేదవారిని ఆదుకోవడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలోనూ, రైతులను ఆదుకోవటంలోనూ బ�

    ఈవీఎంలు ట్యాంపరింగ్: నో ఛాన్స్ – రజత్ కుమార్

    January 25, 2019 / 11:37 AM IST

    హైదరాబాద్ : ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం రచ్చ రచ్చ చేస్తోంది. ట్యాంపరింగ్ చేయవచ్చని వివిధ పార్టీలు చెబుతున్నాయి. దీనిని మాత్రం ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఖండిస్తున్నారు. ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదని ఛీప్ ఎలక్టరరోల్ ఆఫీసర్ రజత్ కుమార్ తేల్చ

    ఎన్నికలపై కసరత్తు : పవన్‌తో లెఫ్ట్ లీడర్లు

    January 25, 2019 / 10:26 AM IST

    విశాఖపట్టణం : రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై జనసేనానీ వ్యూహాలకు మరింత పదును పెంచారు. లెఫ్ట్ వారితోనే రైట్ అన్న పవర్ స్టార్..వారితో చర్చలను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా జనవరి 25వ తేదీ శుక్రవారం విశాఖలో సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు �

    వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈవీఎంలతోనే ఎన్నికలు : సీఈసీ

    January 24, 2019 / 08:28 AM IST

    ఈవీఎంల పని తీరుపై వస్తున్న విమర్శలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా సంచలన వ్యాఖ్యలు చేశారు.

    స్వయంకృషితోనే అభివృద్ధి : గడ్కరీ వ్యాఖ్యలకు బాబు కౌంటర్

    January 22, 2019 / 02:09 PM IST

    ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ నిధులు ఇచ్చామంటూ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు తిప్పి కొట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. కేవలం తమ స్వయంకృషితోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందని  కేంద్రం ఇచ్చిన నిధులతో కాదని బాబు స్పష్టం చేశారు. కేబినెట్ మీటింగ్‌లో చారిత్రాత

    పంచాయతీ ఎన్నికలు : జనవరి 7 నుండి నామినేషన్లు

    January 6, 2019 / 01:25 AM IST

    హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలు కొద్ది రోజుల్లో జరుగనున్నాయి. ఆయా గ్రామాల్లో పంచాయతీ సందడి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో తొలిఘట్టం ప్రారంభం కాబోతోంది. జనవరి 07వ తేదీ సోమవారం నుండి నామపత్రాల స్వీకరణ జరుగనుంది. తొలి విడతలో 4, 480 పంచాయతీల్లో అభ్యర్థుల �

10TV Telugu News