Home » Excise Department
కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త అందించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో లక్కీ డ్రా నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ అంతా సిద్ధం చేసింది. లక్షకు పైగా మంది దరఖాస్తు దారులు తమ తల రాతలను పరీక్షించుకునేందుకు దరఖాస్తులు చేశారు. ఎన్నికలు దగ్గరగా ఉండటంతో ఈ ఏడాది ఎక్కువ మంది
శనివారం ఒక్క రోజే రూ.215.74 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. మద్యం అమ్మకాల్లో ఇదో రికార్డు. 2021 డిసెంబర్ 31న రూ.171.93 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది.
మధ్యప్రదేశ్లో ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యంపై కొరడా ఝుళిపించారు. లక్షకుపైగా బీర్ బాటిళ్లు, ఇతర మద్యం సీసాలను బుల్డోజర్తో ధ్వంసం చేశారు. ఈ మద్యం విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా.
ఆఫీసుకు సంబంధించిన సమాచారం షేర్ చేసుకోవటానికి క్రియేట్ చేసిన వాట్సప్ గ్రూప్లో అశ్లీల వీడియో షేర్ చేసిన ఎక్సైజ్ అధికారిపై ఉన్నతాధికారులు వేటు వేశారు
మందుబాబులకు షాకిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రేపటి నుంచి మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19, గురువారం నుంచి పెరిగిన మద్యం ధరలు అమలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణలోని బీరు ప్రియులకు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది. త్వరలో బీరు ధరలు పెంచాలని నిర్ణయించింది. ఇప్పుడున్న బీరు ధరలపై ఒక్కో దానిపై 10-20 పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిధ్దమైనట్లు సమాచారం.
హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్పై ఎక్సైజ్శాఖ చర్యలు ప్రారంభించింది. రాడిసన్ హోటల్లో పబ్ లైసెన్స్ను రద్దు చేసింది.
టాలీవుడ్ డ్రగ్స్ పై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. పూర్తి వివరాలు, ఆధారాల కోసం ఇప్పటికే ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది.
తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసు శాఖ ప్రణాళిక రూపోందిస్తోంది.