Home » Excise Department
రాష్ట్రవ్యాప్తంగా 20 చెక్పోస్టుల్లో, రైళ్లు, వాహనాల్లో అక్రమ మద్యం రవాణపై నిఘా ఉంచుతామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపారు.
వీటి నకిలీలను తయారు చేయడం దాదాపు అసాధ్యం.
పొద్దంతా వైన్స్ షాపులు బంద్ ఉంటే బెల్ట్ షాపుల డిమాండ్ పెరిగే ప్రమాదం కూడా ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి నకిలీ మద్యం రాకెట్ యథేచ్ఛగా సాగుతోందని.. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో సాగించిన దందాను.. కూటమిసర్కార్ వచ్చాక టీడీపీ నాయకుల సాయంతో కొనసాగిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.
కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త అందించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో లక్కీ డ్రా నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ అంతా సిద్ధం చేసింది. లక్షకు పైగా మంది దరఖాస్తు దారులు తమ తల రాతలను పరీక్షించుకునేందుకు దరఖాస్తులు చేశారు. ఎన్నికలు దగ్గరగా ఉండటంతో ఈ ఏడాది ఎక్కువ మంది
శనివారం ఒక్క రోజే రూ.215.74 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. మద్యం అమ్మకాల్లో ఇదో రికార్డు. 2021 డిసెంబర్ 31న రూ.171.93 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది.
మధ్యప్రదేశ్లో ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యంపై కొరడా ఝుళిపించారు. లక్షకుపైగా బీర్ బాటిళ్లు, ఇతర మద్యం సీసాలను బుల్డోజర్తో ధ్వంసం చేశారు. ఈ మద్యం విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా.
ఆఫీసుకు సంబంధించిన సమాచారం షేర్ చేసుకోవటానికి క్రియేట్ చేసిన వాట్సప్ గ్రూప్లో అశ్లీల వీడియో షేర్ చేసిన ఎక్సైజ్ అధికారిపై ఉన్నతాధికారులు వేటు వేశారు
మందుబాబులకు షాకిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రేపటి నుంచి మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19, గురువారం నుంచి పెరిగిన మద్యం ధరలు అమలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది.